• Home » Team India

Team India

ముక్కోణపు సిరీస్: భారత్-ఎతో ఫైనల్.. టాస్ నెగ్గిన శ్రీలంక-ఎ

ముక్కోణపు సిరీస్: భారత్-ఎతో ఫైనల్.. టాస్ నెగ్గిన శ్రీలంక-ఎ

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఒక్క ఇన్నింగ్స్.. రెండు రికార్డులు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

ఒక్క ఇన్నింగ్స్.. రెండు రికార్డులు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రెండు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు.

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్

చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

రోహిత్ శర్మ-ప్రసిద్ధ్ కృష్ణ అరుదైన ఘనత

రోహిత్ శర్మ-ప్రసిద్ధ్ కృష్ణ అరుదైన ఘనత

చెపాక్ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌-భారత్ జట్లు మూడో వన్డే ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఓ అరుదైన రికార్డును సృష్టించారు.

ఆఖరి వన్డే: అఫ్గాన్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

ఆఖరి వన్డే: అఫ్గాన్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

చెపాక్ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టీ20 ప్రపంచ కప్: భారత మహిళలు గెలుపు జోరు కొనసాగిస్తారా?

టీ20 ప్రపంచ కప్: భారత మహిళలు గెలుపు జోరు కొనసాగిస్తారా?

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత మహిళలు వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గి గెలుపు జోరును కొనసాగిస్తారా?

ముక్కోణపు సిరీస్: అఫ్గాన్-ఎ చిత్తు.. ఫైనల్‌కు శ్రీలంక-ఎ

ముక్కోణపు సిరీస్: అఫ్గాన్-ఎ చిత్తు.. ఫైనల్‌కు శ్రీలంక-ఎ

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఎ జట్టుపై శ్రీలంక-ఎ జట్టు 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంక ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్-ఎ జట్టుతో ఫైనల్ పోరులో తలపడనుంది.

వన్డే వరల్డ్ కప్ 2027: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే!

వన్డే వరల్డ్ కప్ 2027: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే!

వన్డే ప్రపంచ కప్ 2027లో భారత జట్టు కూర్పు గురించి కొంతకాలంగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రో-కో భవితవ్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో శనివారం చెన్నైలో జరగనున్న ఆఖరి వన్డే మ్యాచ్ కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది.

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్..  వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్.. వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!

ఇటీవల దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక- ఎ జట్టు ఆటగాళ్లు చేసిన స్లెడ్జింగ్‌కు స్పందించి వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. అయితే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యమని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి