Home » Team India
పెర్త్ వేదికగా పింక్ బాల్ టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా-భారత మహిళా జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్లో బ్యాటింగ్కు దిగిన భారత మహిళలు తీవ్రంగా విఫలమయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి కేవలం 105 పరుగులు మాత్రమే చేశారు.
పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. ఓవర్ నైట్ 96/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. 323 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాపై 125 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
పెర్త్ వేదికగా పింక్ బాల్ టెస్టులో భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 198 పరుగులకు ఆలౌటయ్యారు. కాగా ఛేదనకు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.
పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు ఏకైక టెస్టు మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 62.4 ఓవర్లలో 198 పరుగులకు కుప్పకూలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీ చేసింది.
టీమిండియా.. టీ20 ప్రపంచ కప్ను వరుసగా రెండోసారి ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగే ఉంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో భారత్ తుది పోరులో తలపడనుంది. అయితే.. ఇక్కడే ఓ సమస్య భారత అభిమానుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే అహ్మదాబాద్ పిచ్!
పొట్టి ప్రపంచకప్లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి భారత్ తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమ్ఇండియా.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇంతకీ ఆ రికార్డులు ఏమిటంటే...
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్తో రాణించడంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో కూడా అందరూ సంజుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో..
పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇప్పటికే సూపర్ 8 నుంచి నాలుగు జట్లు సెమీస్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్-భారత్ తలపడనున్నాయి. ఈ విషయంపై సునీల్ గావస్కర్ స్పందించాడు.
మార్చి 5న ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. అయితే, ఈ కీలక మ్యాచ్కు ముందు భారత్ జట్టులో కొన్ని బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవే టీమిండియా అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఒక్కే ఒక్క మ్యాచ్తో స్టార్గా మారాడు టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్. టీ20 ప్రపంచ కప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో50 బంతుల్లో 97 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఒవైపు వికెట్లు పడుతున్న మరోవైపు నిలబడి మొక్కవోని ధైర్యం నిలబడి టీమిండియాను గెలిపించాడు.