• Home » Team India

Team India

టీ20 డబ్ల్యూసీ:  ఇలా జరిగితే.. మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్..

టీ20 డబ్ల్యూసీ: ఇలా జరిగితే.. మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్..

ఐసీసీ నిర్వహించే అన్ని మ్యాచులు ఒకఎత్తు అయితే.. ఇండియా, పాక్ మ్యాచ్ మరో లెవెల్ ఉంటుంది. ఈ మ్యాచులకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో లీగ్ దశలో భారత్, పాక్ తలపడ్డాయి. మరోసారి కూడా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్

టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్

టీమిండియా హిట్టర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అతడి తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. అంతటి విషాదంలో కూడా రింకు సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

వెస్టిండీస్‌ను తక్కువగా అంచనా వేయొద్దు.. టీమిండియాకు సన్నీ హెచ్చరిక

వెస్టిండీస్‌ను తక్కువగా అంచనా వేయొద్దు.. టీమిండియాకు సన్నీ హెచ్చరిక

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా మార్చి 1న కోల్‌కతా వేదికగా వెస్టిండీస్-భారత్ జట్లు చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సెమీస్‌కు వెళ్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియాను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ హెచ్చరించాడు.

మూడు వన్డేల సిరీస్: రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్‌దే

మూడు వన్డేల సిరీస్: రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్‌దే

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు రెండో మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ పోరులో ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలోనూ గెలుపొందడంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది.

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు

కీలక మ్యాచ్‌లో గెలిచినా..  ఆందోళనలో టీమిండియా అభిమానులు!

కీలక మ్యాచ్‌లో గెలిచినా.. ఆందోళనలో టీమిండియా అభిమానులు!

సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: జింబాబ్వేతో కీలక పోరు.. టీమిండియా ఘన విజయం

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: జింబాబ్వేతో కీలక పోరు.. టీమిండియా ఘన విజయం

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా చెన్నైలోని చిదంబరం వేదికగా భారత్-జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ ఓటమితో జింబాబ్వే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-జింబాబ్వే మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-జింబాబ్వే మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-జింబాబ్వే మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

చెపాక్ స్టేడియంలో ఆ సమస్యకు చెక్.. మైదానంలో ప్రత్యేక రసాయనం స్ప్రే

చెపాక్ స్టేడియంలో ఆ సమస్యకు చెక్.. మైదానంలో ప్రత్యేక రసాయనం స్ప్రే

పొట్టి ప్రపంచకప్‌2026 సూపర్‌-8లో భాగంగా ఇవాళ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత, జింబాబ్వే జట్లు పోటీ పడనున్నాయి. సెమీస్‌కు అర్హత సాధించాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.

భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా.. వెదర్ రిపోర్ట్ ఇదే!

భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా.. వెదర్ రిపోర్ట్ ఇదే!

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. సెమీస్ అవకాశాలను మెరుగుపర్చే ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి