Home » TDP
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్రమంత్రి లోకేశ్ పుట్టినరోజునాడు ఆయా కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్థానిక టీడీపీ నేతలు తెలిపారు.
దందాలు, దౌర్జన్యాలు వైసీపీ నాయకుడు వేణురెడ్డికే చెల్లుబాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇక్కడి ప్రజలకు అన్నీ తెలుసన్నారు.
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీకి సంబంధించి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు క్లారిటీ ఇచ్చారు.
తునిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న టీడీపీ నేతలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయినా.. వైసీపీ కార్యకర్తల బరితెగింపు రాజకీయాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయు దాడులకు పాల్పడ్డారు. ఇప్పటికే రప్పా.. రప్పా.. అంటూ వీరంగం చేసిన ఆ పార్టీ కార్యకర్తలలు తాజాగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నేత, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలైందనీ, ఎక్కడ పెట్టారో చెప్పాలని వారు ఆందోళనకు దిగారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఈ సాయంత్రం కన్నుమూశారు. తన నివాసంలో బాత్రూమ్లో కాలు జారి పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి హంద్రీనీవా జలాలను కల్యాణ్డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది.
మాజీ సీఎం జగన్పై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్ల కోసమే జగన్ ప్రాజెక్టుల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు..