• Home » TDP

TDP

చేతల్లో మహిళా సాధికారత

చేతల్లో మహిళా సాధికారత

మాటల్లో కాకుండా చేతల్లో మహిళా సాధికారత చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ‘స్త్రీ శక్తి’ అంశంపై ఆమె తీర్మానం పెడుతూ సభలో ప్రసంగించారు....

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని... ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు.

ఈసారి 'మహిళా శక్తి' థీమ్‌తో మహానాడు.. రికార్డ్ క్రియేట్ చేయబోతున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమ

ఈసారి 'మహిళా శక్తి' థీమ్‌తో మహానాడు.. రికార్డ్ క్రియేట్ చేయబోతున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమ

రాష్ట్ర, దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును అట్టహాసంగా కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలిపారు.

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు.

తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి

తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది.

హైబ్రిడ్ విధానంలో మహానాడును సక్సెస్‌ చేయాలి: సీఎం చంద్రబాబు

హైబ్రిడ్ విధానంలో మహానాడును సక్సెస్‌ చేయాలి: సీఎం చంద్రబాబు

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చ జరిగింది.

మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం.. కీలక విషయాలు వెల్లడించిన సోమిరెడ్డి..

మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం.. కీలక విషయాలు వెల్లడించిన సోమిరెడ్డి..

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తీర్మానాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా పలువురు సభ్యులు హాజరయ్యారు.

టీడీపీ మహానాడులో 20 తీర్మానాలు ప్రవేశపెట్టే యోచన

టీడీపీ మహానాడులో 20 తీర్మానాలు ప్రవేశపెట్టే యోచన

టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమైంది. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.

వైసీపీకి షాక్.. 200 కుటుంబాలు టీడీపీ గూటికి..

వైసీపీకి షాక్.. 200 కుటుంబాలు టీడీపీ గూటికి..

విజయనగరం నగర రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. నగరంలోని 4వ డివిజన్‌కు చెందిన సుమారు 200 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కుటుంబాలు అధికారికంగా టీడీపీ గూటికి చేరాయి.

జగన్ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగింది: పెమ్మసాని

జగన్ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగింది: పెమ్మసాని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి