• Home » TDP

TDP

తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయారు?

తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయారు?

వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ప్రశ్నించారు.

బాలిక మృతి ఘటనపై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్..

బాలిక మృతి ఘటనపై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్..

వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులిచ్చారు. బాలిక మృతి కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో విచారణకు రావాలని ఆదేశించారు.

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.

బాబాయ్ నిజం ఒప్పుకున్నాడు.. అబ్బాయ్ ఎప్పుడు?: ఎంపీ అప్పల నాయుడు

బాబాయ్ నిజం ఒప్పుకున్నాడు.. అబ్బాయ్ ఎప్పుడు?: ఎంపీ అప్పల నాయుడు

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ ఎంపీ అప్పలనాయుడు విరుచుకుపడ్డారు.CFTRI రిపోర్టును తొక్కిపెట్టింది నిజం కాదా?భోలేబాబా డెయిరీకి కొమ్ముకాసింది ఎవరు? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా జగన్ పర్యటనలు: టీడీపీ ఎంపీ ఎద్దేవా

ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా జగన్ పర్యటనలు: టీడీపీ ఎంపీ ఎద్దేవా

ఏపీలో మాజీ సీఎం జగన్ చేస్తున్న పర్యటనలపై ఎంపీ అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా జగన్ పర్యటనలు ఉన్నాయని మండిపడ్డారు.

హిందూ మతంపై పకడ్బందీ కుట్ర!

హిందూ మతంపై పకడ్బందీ కుట్ర!

తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది చాలక.. ఈ విషయంలో సీబీఐ సిట్‌ తమకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందంటూ మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై కూటమిభాగస్వాములైన టీడీపీ, జనసేన....

అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత్‌కు ‘గేమ్ ఛేంజర్: టీడీపీ ఎంపీ

అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత్‌కు ‘గేమ్ ఛేంజర్: టీడీపీ ఎంపీ

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరో చరిత్రాత్మక ఆర్థిక విజయాన్ని సాధించిందని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. భారత్- అమెరికా ట్రేడ్ డీల్ ప్రధాని దూరదృష్టి గల నాయకత్వానికి మరో నిదర్శనంగా నిలిచిందన్నారు.

‘గూడెం’ బరిలో సీపీఐ

‘గూడెం’ బరిలో సీపీఐ

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీకి సిద్దమైంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్‌, సీపీఐ మధ్య మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు పొసగలేదు.

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. తెలుగు తమ్ముళ్లకు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. తెలుగు తమ్ముళ్లకు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం

టీడీపీ నేతలు.. వైసీపీ బాటలో వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ సీనియర్ నేతలు. చట్టాన్ని గౌరవించాలని, సమన్వయం పాటించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని.. ఆ ట్రాప్‌లో పడొద్దని తెలుగుదేశం నేతలకు సూచించారు.

చంద్రబాబు వ్యక్తి కాదు.. వ్యవస్థ: పల్లా శ్రీనివాసరావు

చంద్రబాబు వ్యక్తి కాదు.. వ్యవస్థ: పల్లా శ్రీనివాసరావు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పల్లా శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి తండ్రిలాగా ఉన్నారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి