Home » TDP
ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకు100 రోజులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు అంతా ఎవరి బాధ్యతులు వారు చురుగ్గా నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు(గురువారం), రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు చేస్తూ.. ‘న్యాయ మిత్ర’గా మార్చింది. లా డిపార్ట్మెంట్లో అమలవుతున్న ఈ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్చాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేయబడతాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
సామర్లకోట, సెప్టెంబరు 18: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు కారణంగా బుడమేరు, ఏలేరు వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, భాదిత ప్రజలను సత్వరం ఆదు
కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: ముంబై నటి జత్వానీ కేసులో తన పేరు బయటపడుతుందనే భయంతో జగన్ రెడ్డి తన సొంత మీడియా సాక్షి పేపరులో మహిళలను కిం
కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, ఎమ్మెల్యేగా కొండబాబు అత్యఽధిక మెజారిటీతో గెలుపొందాలని లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుకున్న 10వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి మూ గు రాజు, టీడీపీ కాకినాడ సిటీ అధికార ప్రతినిధి మూగు చిన్ని ఆధ్వర్యంలో
Andhrapradesh: రాజధాని నిర్మాణం ఒకటి రెండు నెలలో ప్రారంభించి, నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామని టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 12 వేల 500 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక వైసీపీ నేతలు అకారణంగా టీడీపీకి చెందిన యువకులపై దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన మరికొంతమంది గ్రామస్థులపైనా దాడికి యత్నించారు.
Andhrapradesh: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటిని చిత్ర హింసలు పెట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ గున్నీ స్టేట్మెంట్ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పీఎస్ఆర్ ఆంజనేయులు అమలు చేశారని మండిపడ్డారు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.
Andhrapradesh: చీటెడ్ అకౌంటెంట్గా పేరుగాంచిన జైలుపక్షి విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేత శ్రీనివాసరావు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఎక్కువ మంది ఉన్నతాధికారులు, నాయకులు జైలు భయంతో సముద్రమార్గం, విమానయానం ద్వారా ఖండాతరాలు దాటి పారిపోతున్నారన్నారు.
అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరి లోని సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది.