• Home » TDP

TDP

Former MLC Budda Venkanna: రైతులపై జగన్‌ దండయాత్ర

Former MLC Budda Venkanna: రైతులపై జగన్‌ దండయాత్ర

రైతులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్‌ రెడ్డి.. పరామర్శ పేరుతో వారిపై దండయాత్రకు వెళ్లాడని మాజీ ఎమ్మెల్సీ...

Palla Srinivasa Rao: తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణతో పని చేయాలి.. పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

Palla Srinivasa Rao: తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణతో పని చేయాలి.. పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .

MLA Adinarayana Reddy: రాష్ట్రం నుంచి జగన్‌ను తరిమికొట్టాలి..

MLA Adinarayana Reddy: రాష్ట్రం నుంచి జగన్‌ను తరిమికొట్టాలి..

ఏపీకి పట్టిన దరిద్రం జగన్ అని ఎమ్మెల్యే ఆదినారాయణ విమర్శించారు. రాష్ట్రం నుంచి జగన్‌ను పూర్తిగా తరిమి‌‌కొట్టాలని పేర్కొన్నారు.

TDP High command: తిరువూరు వివాదాలపై టీడీపీ హై కమాండ్ దృష్టి.. నేతలకి కీలక ఆదేశాలు

TDP High command: తిరువూరు వివాదాలపై టీడీపీ హై కమాండ్ దృష్టి.. నేతలకి కీలక ఆదేశాలు

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది.

YS Jagan Moha Reddy: జగన్ కాన్వాయ్‌ ఢీ.. పలువురికి గాయాలు..

YS Jagan Moha Reddy: జగన్ కాన్వాయ్‌ ఢీ.. పలువురికి గాయాలు..

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు.

Adulterated liquor case: కల్తీ మద్యం కేసు.. జోగి రమేష్, రాము పిటిషన్‌పై నేడు విచారణ

Adulterated liquor case: కల్తీ మద్యం కేసు.. జోగి రమేష్, రాము పిటిషన్‌పై నేడు విచారణ

జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రామును సిట్, ఎక్సైజ్ అధికారులు 6వ ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరుగనుంది. కల్తీ మద్యం కేసులో వీరిద్దరిని సిట్, ఎక్సైజ్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసికేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Jogi Ramesh: జోగి రమేష్ కుమారుడిపై కేసు నమోదుకు రంగం సిద్ధం..

Jogi Ramesh: జోగి రమేష్ కుమారుడిపై కేసు నమోదుకు రంగం సిద్ధం..

మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

TDP: టీడీపీ నేతల ఫైర్‌.. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వల్లే పదవి ఊడింది..

TDP: టీడీపీ నేతల ఫైర్‌.. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వల్లే పదవి ఊడింది..

మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉండి కూడా తలారి రాజ్‌కుమార్‌ ప్రజాసమస్యలను నిర్లక్ష్యం చేశారని, దాని ఫలితంగానే పదవి పోయిందని, ఇందులో రాజకీయాలు ఏమీ లేవని.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్‌వలీ స్పష్టం చేశారు.

Dhulipalla Criticized Jagan: ఆపద కాలంలో జగన్ వ్యాఖ్యలు అర్థరహితం..

Dhulipalla Criticized Jagan: ఆపద కాలంలో జగన్ వ్యాఖ్యలు అర్థరహితం..

ఆపద సమయంలో ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన జగన్ చేసే వ్యాఖ్యలు అర్థరహితమని ధూళిపాళ్ల అన్నారు. జగన్ చేసే వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే అని ఆరోపించారు. బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చుని జగన్ చేసే వ్యాఖ్యలు ఎవరూ నమ్మరని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి