• Home » TDP

TDP

టీడీపీ మహానాడు - LIVE Updates

టీడీపీ మహానాడు - LIVE Updates

టీడీపీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు.

మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు!

మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు!

మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని ‘మహిళా మహానాడు’గా ఆయన అభివర్ణించారు.

రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కల్యాణ్

రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కల్యాణ్

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు.

రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసిన మహానేత ఎన్టీఆర్: దేవినేని ఉమ

రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసిన మహానేత ఎన్టీఆర్: దేవినేని ఉమ

మాజీ సీఎం నందమూరి తారక రామారావు 103వ జయంతిని గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు పూలమాలవేసి ఆయన సేవలను కొనియాడారు.

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులు అర్పించారు.

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన మహానాడు

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన మహానాడు

టీడీపీ మహానాడు రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది.

ఎన్టీఆర్ ఆశయాలే నా జీవన మార్గం:  బాలకృష్ణ

ఎన్టీఆర్ ఆశయాలే నా జీవన మార్గం: బాలకృష్ణ

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టారు.

2029 ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు

2029 ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు

పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మన స్త్రీ శక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి.

మహానాడులో ‘యువగళం’ తీర్మానం

మహానాడులో ‘యువగళం’ తీర్మానం

టీడీపీ మహానాడు కార్యక్రమంలో ‘యువగళం’ తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మద్దతుగా పలువురు నేతల....

కార్యకర్తే.. అధినేత!

కార్యకర్తే.. అధినేత!

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా, బడుగు, బలహీనవర్గాల వారి ఆశయాలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ.’’ అని బీసీ సంక్షేమ మంత్రి సవిత కొనియాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి