• Home » TDP

TDP

పెద్దల సభకు వెళ్లే టీడీపీ సభ్యులు వీళ్లే..!

పెద్దల సభకు వెళ్లే టీడీపీ సభ్యులు వీళ్లే..!

ఏపీ నుంచి కొత్తగా రాజ్యసభకు వెళ్లే వారు ఎవరు. జనసేన తన అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ప్రకటించేసింది. ఇక తెలుగుదేశం పార్టీ తన ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఆక్వా కారిడార్‌

ఆక్వా కారిడార్‌

అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఆక్వా కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.....

ఎంపీ కేశినేని శివనాథ్‌పై అసత్య ప్రచారాలు.. ఒకరి అరెస్ట్

ఎంపీ కేశినేని శివనాథ్‌పై అసత్య ప్రచారాలు.. ఒకరి అరెస్ట్

ఎంపీ కేశినేని శివనాథ్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎంపీపై సోషల్ మీడియాలో మాజీ ఎంపీ నాని, అతని అనుచరులు చేసిన దుష్ప్రచారంపై పోలీసులకు ఎంపీ చిన్ని కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేసింది.

ఎన్టీఆర్‌ గురించి కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. టీడీపీ నేతల ఫైర్

ఎన్టీఆర్‌ గురించి కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. టీడీపీ నేతల ఫైర్

ఎన్టీఆర్ వచ్చాక బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ అర్వింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్టీఆర్ గురించి తెలియక కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రెండేళ్ల పాలనపై ప్రచార భేరీ!

రెండేళ్ల పాలనపై ప్రచార భేరీ!

రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌పై వర్క్ షాప్‌లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని.. పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు.

DSC: డీఎస్సీలో తప్పులుంటే ఆధారాలు చూపండి

DSC: డీఎస్సీలో తప్పులుంటే ఆధారాలు చూపండి

గత ఎన్నికల్లో వైసీపీని నిరుద్యోగ యువత 11 సీట్లకే పరిమితం చేసిందన్న అక్కసుతోనే వారిపట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా యువత తిరుగుబాటు చేయాలని శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడు పిలుపునిచ్చారు.

‘హైబ్రిడ్‌’ మహానాడు సూపర్‌ హిట్‌!

‘హైబ్రిడ్‌’ మహానాడు సూపర్‌ హిట్‌!

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన పొదుపు చర్యలకు అనుగుణంగా టీడీపీ నాయకత్వం చేపట్టిన ‘హైబ్రిడ్‌’ మహానాడు విజయవంతమైంది.

సంస్కరణల్లో మేమే టాప్‌

సంస్కరణల్లో మేమే టాప్‌

పార్టీలోనైనా..ప్రభుత్వంలోనైనా సంస్కరణలు తీసుకురావడంలో ముందుంటామని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ అన్నారు.

బాబు అపర భగీరథుడు

బాబు అపర భగీరథుడు

నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం పోసిన అపర భగీరథుడు చంద్రబాబు అని టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి