• Home » TDP

TDP

Minister Narayana: పాఠశాలలో వైసీపీ ఫ్లెక్సీలు.. మంత్రి నారాయణ ఆగ్రహం

Minister Narayana: పాఠశాలలో వైసీపీ ఫ్లెక్సీలు.. మంత్రి నారాయణ ఆగ్రహం

నగరంలోనే ఫ్లెక్సీలు నిషేధిస్తే.. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఫ్లెక్సీలు ఏమిటని మంత్రి నారాయణ మండిపడ్డారు. మున్సిపల్, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో రాజకీయాలు చేస్తున్నారా.. అని నిలదీశారు.

CM Chandra Babu: జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు

CM Chandra Babu: జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు

స్వతంత్ర భారతదేశం మన హక్కు అనే నినాదం కోసం ఆనాడు స్వతంత్ర సమరయోధులు పోరాడారని చంద్రబాబు గుర్తు చేశారు. దేశ సమగ్రత, భద్రత విషయంలో పటిష్టంగా ఉన్నామన్న విషయం ప్రపంచానికి చాటామని తెలిపారు. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత,రక్షణ విషయంలో ఎవరి ముందు భారతదేశం తలవంచదని ధీమా వ్యక్తం చేశారు.

Pulivendula ZPTC: ముగిసిన జెడ్పీటీసీ ప్రచారం.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం

Pulivendula ZPTC: ముగిసిన జెడ్పీటీసీ ప్రచారం.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం

అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపై రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో(ఆదివారం) ప్రచారానికి తెరపడింది. దీంతో తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.

Nellore: ABN ఎఫెక్ట్.. కుట్రలు చేసిన వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయారుగా..

Nellore: ABN ఎఫెక్ట్.. కుట్రలు చేసిన వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయారుగా..

తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Minister Payyavula : చూడండి సర్‌.. మీరిచ్చిన నీరు..!

Minister Payyavula : చూడండి సర్‌.. మీరిచ్చిన నీరు..!

వజ్రకరూరు మండలంలోని రాగులపాడు వద్ద హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి 10 మోటార్లతో నీటిని పంపింగ్‌ చేసే వీడియోను సీఎం చంద్రబాబుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ పంపించారు. ఈ వీడియోను చూసి సీఎం సంతోషం వ్యక్తం ...

CM Chandrababu Naidu: ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

CM Chandrababu Naidu: నెల్లూరులో 1400 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ

CM Chandrababu Naidu: నెల్లూరులో 1400 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ

నెల్లూరులోని భగత్‌సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. 20 ఏళ్లకు పైగా అక్కడే ఉంటున్న 1400 కుటుంబాలకు మంత్రి నారాయణ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు.

Pulivendula: పులివెందులలో ధర్మానికి, అధర్మానికి సమరం: మంత్రి సవిత

Pulivendula: పులివెందులలో ధర్మానికి, అధర్మానికి సమరం: మంత్రి సవిత

పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.

Simhachalam: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆభరణాల తనిఖీ..

Simhachalam: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆభరణాల తనిఖీ..

సింహాచలం స్వామి వారి ఆభరణాల తనిఖీకి దేవదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కె.సుబ్బారావు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు దేవదాయశాఖ జ్యువలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పల్లం రాజు ఈ ఏడాది జనవరి 17, 18 తేదీల్లో రికార్డులను పరిశీలించారు.

MLA Ramakrishna Reddy: జగన్ అరెస్ట్ ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

MLA Ramakrishna Reddy: జగన్ అరెస్ట్ ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి