• Home » Tamil Nadu

Tamil Nadu

తమిళనాడు, పుదుచ్చేరిలో మోదీ పర్యటన

తమిళనాడు, పుదుచ్చేరిలో మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి చెన్నై బయలుదేరి వెళ్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మార్చి 1న పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

కేరళ స్టోరీ-2 సినిమాకు హైకోర్టులో ఊరట

కేరళ స్టోరీ-2 సినిమాకు హైకోర్టులో ఊరట

‘ది కేరళ స్టోరీ 2’ సినిమా విడుదలపై విధించిన స్టేను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఎత్తివేయడంతో చిత్ర యూనిట్‌కు పెద్ద ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను రద్దు చేయడంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

విజయ్‌కి నటితో వివాహేతర సంబంధం ఉంది.. భార్య తీవ్ర ఆరోపణలు

విజయ్‌కి నటితో వివాహేతర సంబంధం ఉంది.. భార్య తీవ్ర ఆరోపణలు

విజయ్‌కి ఓ సినీ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆయన భార్య సంగీత ఆరోపించారు. ఆ నటితో విదేశాలు, పార్టీలకు విజయ్‌ వెళ్తారని చెప్పుకొచ్చారు.

తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్.. పరిశీలిస్తున్నామని చెప్పిన సీఈసీ

తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్.. పరిశీలిస్తున్నామని చెప్పిన సీఈసీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించాలని పలు పార్టీలు సూచించినట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. వారి విజ్ఞప్తులను వివిధ కోణాల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం

అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలపై చర్చలు.. 50 సీట్లు ఆశిస్తున్న బీజేపీ

అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలపై చర్చలు.. 50 సీట్లు ఆశిస్తున్న బీజేపీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఇరు పార్టీల మధ్య గురువారంనాడు చర్చలు జరుగనున్నాయి.

బీజేపీ కీలుబొమ్మగా పోలీసు శాఖ

బీజేపీ కీలుబొమ్మగా పోలీసు శాఖ

తనపై అశ్లీలంగా విమర్శలు, వ్యాఖ్యలు చేసిన బీజేపీ స్థానిక నేతకు పోలీసులు మద్దతుగా వ్యవహరించడం గర్హనీయమని కరూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిమణి ఆరోపించారు.

 ఊటీలో పులి దాడి.. ఒకరి మృతి

ఊటీలో పులి దాడి.. ఒకరి మృతి

నీలగిరి జిల్లా ఊటీ షూటింగ్‌ మట్టమ్‌ సమీపం చిన్నకడిమందు ప్రాంతంలో పులి దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందారు. అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

తాను అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా తేని జిల్లా బోడినాయకనూరులో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలుచల్లి ఓపీఎస్‌ నివాళులర్పించారు.

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కీలక ప్రకటన చేశారు. తమిళనాట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి