Home » Tamil Nadu
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హీలియం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
ఊటీలోగల పార్కులో తొలిసారి 1,500 రకాల రోజా మొక్కలు నాటారు. ఇవి ఇక ఏడాది పొడవునా పర్యాటకులకు అహ్లదాన్ని పంచనున్నాయి. పర్యాటకులు నిరాశ చెందకుండా, రోజా పూలు చూస్తూ ఆనందించేలా, ఉద్యానవన శాఖ మొట్టమొదటి సారిగా గ్రీన్ హౌస్లో రోజా మొక్కలు నాటారు.
తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ సీబీఐ విచారణ తాజాగా పూర్తయింది. కరూర్ తొక్కిసలాట కేసును దర్యాఫ్తు చేస్తున్న సీబీఐ.. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ ఢిల్లీలోని కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తోంది.
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ కీలకమైన ఎన్నికల ప్రచార కమిటీని ప్రకటించారు. ఎన్నికల ప్రచార వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సంక్రాంతి పండుగ వల్ల ప్రయాణికులు లేకపోవడంతో ఐదు ప్రత్యేక రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణాల నుంచి పెద్దఎత్తున తమతమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతో చెన్నై మహానగరం ఖాళీ అయిపోయింది.
'జన నాయగన్' విడుదలను అడ్డుకోవడం, విజయ్కు సీబీఐ మరోసారి సమన్లు పంపడం వంటి చర్యల ద్వారా టీవీకేపై బీజేపీ ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అగ్రహీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్.. ఈనెల 19వతేదీన జరిగే సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కరూర్లో తొక్కిసలాట జరిగి మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 23వతేదీన తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని పర్యటనను తొలుత మదురై పట్టణంలో ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించగా.. దానిని రాజధాని చెన్నైకి మార్చారు. వివరాలిలా ఉన్నాయి.
కరూర్ తొక్కిసలాట ఘటన కేసు కీలక మలుపు తిరిగింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ కు సీబీఐ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే ఓసారి విచారణ చేయగా తాజాగా..
విజయ్ను ప్రశ్నించడం పూర్తి కాలేదని, పొంగల్ సందర్భంగా విరామం ఇవ్వాలని ఆయన కోరారని సీబీఐ వర్గాలు తెలిపాయి. అందువల్ల మంగళవారం విచారణ లేదని, పండుగ తర్వాత మరోసారి విచారణకు రావాల్సిందిగా పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.