Home » Tamil Nadu
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్పేట సమీపంలోని కువాగం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన కూత్తాండవర్ ఆలయంలో 18 రోజుల పాటు కొనసాగనున్న చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
తమిళనాడులోని తిండివనం సమీపంలో మంగళవారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి చెందగా, సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఉదయం చల్లని వాతావరణం, పొగమంచు మధ్య స్టాలిన్ వాగింగ్ చేస్తూ పర్యాటకులు, స్థానికులను ఆత్మీయంగా పలకరించారు. అక్కడి నక్షత్రం ఆకారంలోని సరస్సు చుట్టూ సైకిల్ తొక్కుతూ సందడి చేశారు.
తెలుగు గంగ ప్రాజెక్టు కింద చెన్నైకి సరఫరా చేస్తున్న కృష్ణా జలాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
తమిళనాడు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో వాతావారణ శాఖ చల్లటి వార్త చెప్పింది.
చెన్నై నగరం నుంచి ఇతర నగరాలకు వెళుతున్న విమాన ఛార్జీ లు రెండున్నర రెట్లు పెరిగాయి. శాసనసభ ఎన్నికలు గురువారం ఒకేవిడతలో జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని అంతర్ జిల్లాల్లో గురువారం నుంచి నాలుగు రోజులు ఎండ తీవ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో పాటు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈనెల 23న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగనుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. 23వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. చివరి ప్రచార అస్త్రంగా టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు మంగళవారంనాడు బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిని 'టెర్రరిస్టు'గా అభివర్ణించారు. ఆయనకు సమానత్వం, న్యాయంపై నమ్మకం లేవన్నారు.