Home » Tamil Nadu Election 2026
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమిని చవిచూశారు. కొళత్తూర్ నియోజకవర్గంలో టీవీకే నేత వీఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
తమిళనాడులో విజయ్ టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుస్తుందని గత ఏడాది మార్చిలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముందే జోస్యం చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ తాజాగా సునామీ సృష్టిస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ దూసుకుపోతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టి టీవీకే పార్టీ అగ్రస్థానానికి దూసుకుపోతోంది.
గత నెలలో జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఓ షాకింగ్ ట్రెండ్ కనబడుతోంది.
తిరుమలలో కొలువుదీరిన కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ నటి త్రిష దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హంగ్ వస్తుందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. 23వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. చివరి ప్రచార అస్త్రంగా టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు మంగళవారంనాడు బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిని 'టెర్రరిస్టు'గా అభివర్ణించారు. ఆయనకు సమానత్వం, న్యాయంపై నమ్మకం లేవన్నారు.
తమిళనాడు ప్రయోజనాలే తనకు ముఖ్యమని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. తన తండ్రి కరుణానిధి కంటే తాను ప్రమాదకారినని ప్రత్యర్థులు చేసే విమర్శలకు గర్వపడుతుంటానని చెప్పారు. ఇదొక గౌరవంగా కూడా భావిస్తానని అన్నారు.