Home » T20 WORLD CUP
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ ఆదివారం న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడాడు. టీమిండియాతో మ్యాచ్ తమకు సవాలుతో కూడుకున్నది వెల్లడించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్, భారత్ జట్లు తుది పోరులో తలపడనున్నాయి. ఈ రసవత్తర సమరానికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కానుంది. ఈ నేపథ్యంలో చోకర్స్ అంశంపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ ఘాటుగా స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు ఫైనల్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత జట్లు తుది పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్లో ఈ ఇరు జట్ల ప్రదర్శనలు గతంలో ఎలా ఉన్నాయంటే..!
ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజు శాంసన్, బుమ్రా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా అభిషేక్ శర్మ(9) మరోసారి నిరాశపరిచాడు. ఈ ముగ్గురిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాట్లాడాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు ప్రయాణం ఆసక్తికర మలుపులతో సాగుతోంది. బ్యాటింగ్లో పరుగుల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్నప్పటికీ ఫీల్డింగ్లో ముఖ్యంగా క్యాచ్ల విషయంలో టీమిండియా కొంతకాలం తడబడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
టీమిండియా.. టీ20 ప్రపంచ కప్ను వరుసగా రెండోసారి ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగే ఉంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో భారత్ తుది పోరులో తలపడనుంది. అయితే.. ఇక్కడే ఓ సమస్య భారత అభిమానుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే అహ్మదాబాద్ పిచ్!
టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ నామినీల పేర్లను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో 8 మంది ప్లేయర్లు ఉండగా.. టీమిండియా నుంచి సంజు శాంసన్ చోటు దక్కించున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఘనంగా ఫైనల్కు చేరుకుంది. అయితే ప్రస్తుతం స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్పై ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన అభి.. కేవలం 89 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఫామ్పై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు.
ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్పై గెలిచే కివీస్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?