• Home » T20 World Cup

T20 World Cup

టీ20 డబ్ల్యూసీ:  ఇలా జరిగితే.. మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్..

టీ20 డబ్ల్యూసీ: ఇలా జరిగితే.. మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్..

ఐసీసీ నిర్వహించే అన్ని మ్యాచులు ఒకఎత్తు అయితే.. ఇండియా, పాక్ మ్యాచ్ మరో లెవెల్ ఉంటుంది. ఈ మ్యాచులకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో లీగ్ దశలో భారత్, పాక్ తలపడ్డాయి. మరోసారి కూడా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే

పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే

టీ20 ప్రపంచ కప్2026 సూపర్ -8లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర ఫైట్ ప్రారంభంకానుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు చావోరేవో లాంటింది.

స్వీట్ వార్నింగ్: అభిషేక్ శర్మకు చెప్పు చూపించిన యువరాజ్ సింగ్..

స్వీట్ వార్నింగ్: అభిషేక్ శర్మకు చెప్పు చూపించిన యువరాజ్ సింగ్..

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు తన మెంటార్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పు చూపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌటైన అభిషేక్ శర్మ.. జింబాబ్వేతో గురువారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.

టీ20 ప్రపంచకప్ 2026: పాక్ కోసం పోరాడిన ఇంగ్లండ్!

టీ20 ప్రపంచకప్ 2026: పాక్ కోసం పోరాడిన ఇంగ్లండ్!

టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీస్‌కు చేరే విషయంలో కొన ఊపిరితో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఇంగ్లండ్ ప్రాణం పోసింది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించడంతో పాక్‌ అనూహ్యంగా సెమీ ఫైనల్ రేసులోకి వచ్చింది.

టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్

టీ20 డబ్ల్యూసీ: అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన రింకు సింగ్

టీమిండియా హిట్టర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అతడి తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. అంతటి విషాదంలో కూడా రింకు సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

మా నాన్న వెస్టిండీస్ బ్యాటర్లను శపించారు: అర్ష్‌దీప్ సింగ్

మా నాన్న వెస్టిండీస్ బ్యాటర్లను శపించారు: అర్ష్‌దీప్ సింగ్

టీ20 ప్రపంచ కప్ 2026లో నిన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను తన తండ్రి దర్శన్‌తో కలిసి టీవీలో వీక్షించినట్లు టీమిండియా ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్‌ బ్యాటర్లు బౌండరీలు కొడుతుంటే... తన తండ్రి అరిచాడని, వారిని శపించాడని వివరించాడు.

టీ20 ప్రపంచ కప్ 2026: న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు వాన ముప్పు!

టీ20 ప్రపంచ కప్ 2026: న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు వాన ముప్పు!

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 గ్రూప్-2లో భాగంగా ఇవాళ కొలంబోలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌ జరగనుంది. సాయంత్రం 7: 00 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

కీలక మ్యాచ్‌లో గెలిచినా..  ఆందోళనలో టీమిండియా అభిమానులు!

కీలక మ్యాచ్‌లో గెలిచినా.. ఆందోళనలో టీమిండియా అభిమానులు!

సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

విషాదం: భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత..

విషాదం: భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత..

భారత క్రికెటర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు

టీ20 ప్రపంచ కప్ 2026: యువరాజ్ రికార్డు సమం చేసిన ఇషాన్, హార్దిక్

టీ20 ప్రపంచ కప్ 2026: యువరాజ్ రికార్డు సమం చేసిన ఇషాన్, హార్దిక్

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య .. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి