Home » T20 World Cup
బార్బడోస్ నుంచి భారత్కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. తొలుత ఐటీసీ మౌర్యలో కేక్ కట్ చేసిన ఆటగాళ్లు.. అక్కడి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు.
టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ పట్టిన చారిత్రాత్మక క్యాచ్పై ఎంత రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. బౌండరీ రోప్ను జరపలేదని క్రీడా నిపుణులు ఎంత వివరిస్తున్నా.. దానిపై విమర్శలు ఆగడం లేదు.
బార్బడోస్లో బెరిల్ తుఫాను కారణంగా భారత జట్టు అక్కడే చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ఓ అనూహ్యమైన పని చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ సాధించిన టీమిండియా సభ్యులు మరికొద్ది గంటల్లో స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. వెస్టిండీస్ దీవుల్లోని బార్బొడాస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ను దక్కించుకుంది.
టీ20 వరల్డ్కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. ఇప్పటికీ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. అభిమానుల దగ్గర నుంచి మాజీ ప్లేయర్ల దాకా.. ప్రతిఒక్కరు వారిని ఏకిపారేస్తున్నారు.
టీమిండియా అభిమానులకు శుభవార్త. టీ20 వరల్డ్కప్లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఇప్పుడు స్వేదశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన..
టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ పట్టిన సెన్సేషన్ క్యాచ్పై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ దీనిపై నానా రాద్ధాంతం..
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ బార్బడోస్ పిచ్పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత టైటిల్ నెగ్గామన్న ఆనందంలో.. రోహిత్ అలా మట్టి తిన్నాడు. ఇందుకు..
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ను దక్కించుకుని అభిమానులకు సంతోషాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రపంచకప్ టీమిండియాకు దక్కడంలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
టీమిండియా తరఫున దాదాపు 15 ఏళ్ల పాటు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడిన రాహుల్ ద్రవిడ్ కెరీర్లో చేదు జ్ఞాపకం 2007 ప్రపంచకప్. వెస్టిండీస్లో జరిగిన ఆ ప్రపంచకప్లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది.