Home » T20 WORLD CUP
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా కొలంబో వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 163 పరుగులు చేసింది. టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
టీ20 వరల్డ్ కప్-2026లో నేపాల్ సంచలన విజయాన్ని త్రుటిలో చేజార్చుకుంది. ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత గ్రూప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్-పాక్ వివాదం మరో మలుపు తిరిగింది. భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అమిన్ ఉల్ ఇస్లామ్ కరాచీ చేరుకుని పీసీబీ ఛైర్మన్ నఖ్వీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా శుభారంభం చేసింది. యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గ్రూప్ స్టేజిలో వాంఖడే వేదికగా టీమిండియా-యూఎస్ఏ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 161 పరుగుల చేసింది. యూఎస్ఏ జట్టుకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా టీమిండియా-యూఎస్ఏ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో పాకిస్థాన్ జట్టు ఆడటంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్ విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక లేఖ రాసింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. ఇవాళ(శనివారం) నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్-యూఎస్ఏ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు వైరల్ ఫీవర్తో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.