Home » T20 WORLD CUP
టీమిండియా చేసిన అద్భుతాన్ని ప్రతి అభిమాని మనసారా ఆస్వాదిస్తున్నాడు. వరుసగా రెండో సారి, మొత్తంగా ముచ్చటగా మూడోసారి మన భారత జట్టు పొట్టి ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండో సారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడు సార్లు పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తుది పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ అహ్మదాబాద్ చేరుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో న్యూజిలాండ్-భారత్ జట్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమిండియాకు పలు కీలక సూచనలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత జట్లు తలపడనున్నాయి. అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఈ రోజు అహ్మదాబాద్లో వర్షం కురిసే అవకాశం దాదాపు లేదు.
మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది.
చరిత్ర సృష్టించేందుకు టీమిండియా మరో అడుగు దూరంలో నిలిచింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మూడోసారి టీ-20 ప్రపంచకప్ అందుకున్న జట్టుగా నిలుస్తుంది. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడబోతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ తుది పోరులో తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు.
పెర్త్ వేదికగా పింక్ బాల్ టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా-భారత మహిళా జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్లో బ్యాటింగ్కు దిగిన భారత మహిళలు తీవ్రంగా విఫలమయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి కేవలం 105 పరుగులు మాత్రమే చేశారు.