Home » T20 World Cup
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరు స్థానం పొందుతారు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి.. జట్టుని ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టు గురించి చర్చించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని రోజుల క్రితం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ని కలిశాడని వార్తలు వచ్చాయి.
ఈమధ్య కాలంలో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో వస్తున్న విమర్శలను పక్కన పెట్టేస్తే.. అతని ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేదు. ముఖ్యంగా.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ అతని పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది.
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్నకొద్దీ.. భారత జట్టులో స్థానం పొందే ఆటగాళ్లు ఎవరు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్ అని తేలిపోగా.. ఇతర ఆటగాళ్ల విషయంలోనే సరైన క్లారిటీ లేకుండా పోయింది. ఈ నెలాఖరులోపు జట్టుని..
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది? ప్లేయింగ్ XIలో చోటు సంపాదించుకునే ఆటగాళ్లెవరు? అనేది చర్చనీయాంశం అవుతోంది. కెప్టెన్గా రోహిత్ శర్మ కన్ఫమ్ అయ్యాడు కానీ, ఇతర ఆటగాళ్లే విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేదు.
ఈమధ్య కాలంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి బ్యాడ్ టైం నడుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్గా రావడం.. క్రీడాభిమానులకి ఏమాత్రం రుచించడం లేదు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సంగతి అటుంచితే.. ఈ ఏడాదిలో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్లో (T20 World Cup) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత జట్టులో ఉంటాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో తెలీదు కానీ..
ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న స్టాప్ క్లాక్ నిబంధనను టీ-20 వరల్డ్ కప్ నుంచి పూర్తి స్థాయిలో ఐసీసీ అమలు చేయనుంది. అటుపై వన్డేలు, టీ-20ల్లో ఈ నిబంధన అమలవుతుందని ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.
భారత్, పాకిస్థాన్(India vs Pakistan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా ఆ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నెల రోజుల తర్వాత జరగనున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది. టీ20 ప్రపంచకప్నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఐసీసీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.