Home » Swimming
జాతీయ సీనియర్ ఆక్వాటిక్స్ స్విమ్మింగ్ చాంపియన్షి్పలో హైదరాబాద్ స్విమ్మర్...
జాతీయ సబ్ జూనియర్-జూనియర్ పారా స్విమ్మింగ్ చాంపియన్షి్పలో ఆంధ్ర స్విమ్మర్లు అదరగొట్టారు...
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్లో రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వేదాంత్ భవిష్యత్తు కోసం తన కుటుంబం తీసుకున్న కీలక నిర్ణయంపై నటుడు మాధవన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
భారత పారా స్విమ్మర్, దృష్టిలోపం ఉన్న 17 ఏళ్ల ఈశ్వరి పాండే స్విమ్మింగ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది...
ఓ వ్యక్తి కాలువ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని చకచకా ఎక్కేశాడు. ఇది చూసి అంతా విద్యుత్ లైన్లు రిపేర్ చేయడానికి ఎక్కుతున్నారేమో అని అనుకున్నారు. కానీ చివరకు ఇతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
హిండర్ మోటార్ రెసిడెన్స్ తాళం వేసి ఉంటుంది. అప్పుడప్పుడు చౌదరి వెళ్లి చూసుకుంటారు. ప్రస్తుతం ఆమె కోల్కతాలోని కాస్బా ఏరియాలో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఆమె పూర్వీకుల ఇంటిని అక్కడికి కొద్ది దూరంలో ఉంటున్న ఆమె సోదరుడు మిలన్ చౌదరి అప్పుడప్పుడు వెళ్లి చూసుకుంటూ ఉంటారు.
జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షి్పలో
చైనాకు చెందిన 12 ఏళ్ల యు జిడి.. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షి్పలో కాంస్యం అందుకుంది.
నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో వారు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు.