Home » Swimming
భారత పారా స్విమ్మర్, దృష్టిలోపం ఉన్న 17 ఏళ్ల ఈశ్వరి పాండే స్విమ్మింగ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది...
ఓ వ్యక్తి కాలువ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని చకచకా ఎక్కేశాడు. ఇది చూసి అంతా విద్యుత్ లైన్లు రిపేర్ చేయడానికి ఎక్కుతున్నారేమో అని అనుకున్నారు. కానీ చివరకు ఇతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
హిండర్ మోటార్ రెసిడెన్స్ తాళం వేసి ఉంటుంది. అప్పుడప్పుడు చౌదరి వెళ్లి చూసుకుంటారు. ప్రస్తుతం ఆమె కోల్కతాలోని కాస్బా ఏరియాలో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఆమె పూర్వీకుల ఇంటిని అక్కడికి కొద్ది దూరంలో ఉంటున్న ఆమె సోదరుడు మిలన్ చౌదరి అప్పుడప్పుడు వెళ్లి చూసుకుంటూ ఉంటారు.
జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షి్పలో
చైనాకు చెందిన 12 ఏళ్ల యు జిడి.. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షి్పలో కాంస్యం అందుకుంది.
నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో వారు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు.
ఓ వ్యక్తి నీళ్లలో ఈత కొడుతుంటాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా ఈత కొట్టే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్వాటర్లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్, నవీన్, మధుకర్గౌడ్ బ్యాక్ వాటర్లో గల్లంతయ్యారు.
గోదావరి నదిలో 8 మంది 21 ఏళ్ల లోపువారైన యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మరియు కోనసీమ జిల్లాకు చెందినవారు.
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు రాందాస్. 87 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా ఈత కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్గా మారాయి. ఇక వివరాల్లోకి వెళితే...