Home » Suryakumar Yadav
న్యూజిలాండ్తో రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది.
రాయ్పుర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 76 పరుగులతో చెలరేగి ఆడాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్పై ఇషాన్ మాట్లాడాడు. తన ప్రశ్నలన్నింటికీ సమాధానం పరుగులే అని చెప్పాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడాడు.
నేటి నుంచి న్యూజిలాండ్-భారత జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొద్ది రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సూర్యకు ఓ కీలక సూచన చేశాడు.
టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ సూర్యకు ఓ సలహా ఇచ్చాడు. ఔట్ అవ్వడం గురించే కాకుండా పరుగులు రాబట్టడం గురించి ఆలోచించాలని తెలిపాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తనకు పదే పదే మెసేజ్ చేసేవాడంటూ బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖుషీ వివరణ ఇచ్చుకుంది. క్రికెటర్ సూర్య ఫ్రెండ్లీగానే మెసేజ్ చేసేవాడని, తమ మధ్య ఇతర రిలేషన్స్ ఏవీ లేవని స్పష్టత ఇచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి ఖుషీ ముకర్జీ షాకింగ్ కామెంట్స్ చేసింది. సూర్య తనకు పదే పదే మెసేజ్ చేసేవాడని తెలిపింది. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదని వెల్లడించింది.
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్లు సూర్య కుమార్ యాదవ్, గిల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. గిల్పై వేటు పడింది. సూర్యను ఎందుకు తప్పించలేదనే వాదన మొదలైంది. దీనిపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు.
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై వేటు పడింది. ఫామ్లో లేని సూర్యను ఎందుకు కొనసాగిస్తున్నారంటూ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం గురించి మాజీ క్రికెటర్ కైఫ్ స్పందించాడు.