Home » Suryakumar Yadav
అంతర్జాతీయ క్రికెట్లో వైవిధ్య షాట్లతో స్కైగా పేరొందిన భారత జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఓ హోటల్లో దిగాడు. స్థానిక అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ (ఏసీజీ)లో ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్న దులీప్ ట్రోఫీ మూడో రౌండ్ ...
టీమిండియా (టీ20) కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో..
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. చివరిదైన మూడో మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడేందుకు సిద్ధమయ్యాయి. పల్లెకెలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా..
టీ20ల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా ఉంటాడని అంతా అనుకుంటే.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను రంగంలోకి..
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్తో భారత జట్టు దుమ్ముదులిపేసింది. టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. 200 పరుగుల మైలురాయిని..
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. శనివారం (జులై 27) భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. పల్లకెల్లే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో..
ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టకముందు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విషయంలో అతనెలా వ్యవహరిస్తాడోనని అందరికీ అనుమానాలు ఉండేవి. ఇద్దరు చాలా సీనియర్లు..
గతంలో రోహిత్ శర్మ గైర్హాజరులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం, టీ20 వరల్డ్కప్లోనూ వైస్-కెప్టెన్గా ఉండటం చూసి.. భారత టీ20 జట్టుకి అతడే కెప్టెన్గా కొనసాగుతాడని..
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక వండర్గా నిలిచిపోయింది. ఆ క్యాచ్ కారణంగానే భారత జట్టు వరల్డ్కప్ టైటిల్ని..
ఇప్పుడంటే టీ20లకు సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా నియమించి.. మిగిలిన రెండు పార్మాట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరి.. ఆ తర్వాత సంగతేంటి?