Home » Supreme Court
సాధారణంగా భార్యాభర్తల మధ్య ఇంటి లావాదేవీల గురించి చర్చలు జరుగుతుంటాయి. ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులకు సంబంధించిన లెక్కల గురించి భార్యను భర్త అడగడం అనేది సర్వ సాధారణమే. అయితే అలా అడగడం తప్పంటూ ఒక భర్తపై భార్య కోర్టుకెక్కింది.
పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే భారీ వాహనాలు గంటల తరబడి టోల్ప్లాజాల వద్ద వేచి ఉండటం కూడా కాలుష్యానికి కారణం అవుతున్నందున వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని సుప్రీం కోర్టు సూచించింది.
ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
దేశంలో కొంత కాలంగా పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు సంఘటనలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అవినీతి ఆరోపణల దర్యాప్తు కోసం లోక్సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటైన తీరును సవాలు చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో, ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
దేశంలో కుక్క కాటు ఘటనలు పెరగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క ప్రవర్తనను బట్టి అది ప్రమాదకరమైనదో కాదో చెప్పలేమని అభిప్రాయపడింది. ఈ కేసుపై రేపు కూడా విచారణ కొనసాగనుంది.
ప్రైవేట్ సెక్టార్, ఇంకా కవర్ అయిన పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇదొక శుభవార్త. రూ.15,000 మించి బేసిక్ శాలరీ ప్లస్ డీఏ పొందుతున్న వారికి కూడా సామాజిక భద్రత చేకూర్చే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీ కాలుష్య సమస్యపై లోతైన విశ్లేషణ చేయాలని, ముందుగా ప్రధాన కారణాలను గుర్తించి, ఆ తర్వాత దాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన పరిష్కరాలను కనుగొనాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన నిరసనల మధ్య ఈ అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.