Home » Sunil Gavaskar
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో భారత బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. ఒకానొక దశలో 77 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. దీనికి సన్నాహకంగా టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. అయితే ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉండగానే టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
న్యూజిలాండ్తో మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడాడు. అద్భుతంగా ఆడారంటూ కొనియాడాడు.
రాయ్పుర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 468 రోజులు, 24 ఇన్నింగ్స్ తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో సూర్య చక్కగా బ్యాటింగ్ చేశాడని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొనియాడాడు.
నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యంగ్ హిట్టర్ అభిషేక్ శర్మ(35 బంతుల్లో 84 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్తో .. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న అభిషేక్.. మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాళ్లకు మొక్కాడు.
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా అర్ధ శతకంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్.. హర్షిత్ రాణా బ్యాటింగ్పై మాట్లాడాడు.
జెమీమా ఒప్పుకుంటే తనతో కలిసి పాట పాడుతానంటూ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జెమీకి గిటార్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు ఆమెతో కలిసి పాట పాడారు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. అయితే మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఒకే రోజు 20 వికెట్లు పడ్డాయి. దీంతో పిచ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సి భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. కోల్కతాలోని ఈవెంట్లో మెస్సి ఎక్కువ సేపు ఉండలేదని అభిమానులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.