Home » Sunil Gavaskar
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ బీసీసీఐకి పలు కీలక సూచనలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ల్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గావస్కర్ పలు అంశాలను ప్రస్తావించాడు.
ఐపీఎల్ను తేలికగా తీసుకునే కొంతమంది విదేశీ ప్లేయర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక కారణం చెప్పి టోర్నీ మధ్యలోనే జట్టును వీడి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్, భారత క్రికెట్పై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్, భారత క్రికెట్ను విమర్శించే వారే ఆదాయం కోసం తిరిగి బీసీసీఐని ఆశ్రయిస్తారని మండిపడ్డాడు.
భారత టెస్టు జట్టు పరివర్తనా దశలో ఉందంటూ గంభీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వాదనను టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కొట్టిపారేశాడు. ప్రధాన కోచ్ గంభీర్ అభిప్రాయానికి భిన్నంగా స్పందించాడు.
ఐపీఎల్లో కొన్ని ఫ్రాంచైజీలు రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నాయనంటూ గావస్కర్ విమర్శించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
చెపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్-సీఎస్కే సోమవారం తలపడనున్నాయి. ఈ సీజన్లో చెన్నైకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీంతో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్లో ఆడనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోని ఆడటంపై స్పందించాడు.
టీ20 క్రికెట్ ఫార్మాట్ ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. 20 ఓవర్లలోనే బ్యాటర్లు 250కి పైగా పరుగులు చేయగలుగుతున్నారు. బౌలర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటర్లను ఆపడం కష్టతరమవుతుంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లఖ్నవూ సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై విజయం సాధించినప్పటికీ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో 400 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్గా నిలిచాడు. 15 ఏళ్ల వయసులోనే సంచనాలు సృష్టిస్తోన్న వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా వైభవ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకంగా నాలుగు గంటల 22 నిమిషాలు సాగింది. ఇదే అంశంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఐపీఎల్ నిర్వహణలో పలు కీలక మార్పులు అవసరమంటూ లేఖలో పేర్కొన్నాడు.