Home » Sri Satyasai
పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫస్టియర్ విద్యార్థులు వీడుకోలు పలుకుతూ ఫేర్వెల్డేను ఘనంగా నిర్వహించారు.
మండలంలోని పాలసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ పేరిట బడిలో చేరుదాం- బాగుపడదాం అనే కార్యక్రమాన్ని ఎంఈవో గోపాల్ గురువారం ప్రారంభించారు. హెచఎం రామాంజులుయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాకమిటీ సభ్యులు, పూర్వవిద్యార్థులు హాజరయ్యారు.
జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై గురువారం పట్టణంలోని శ్రీకంఠపురంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
మండలకేంద్రంలోని మహత్మాజ్యోతిరావుఫూలే గురుకుల జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదివిన విద్యార్థినులు సువర్ణ, శ్వేత, బిందు, ధరణీ, స్వాతి, పరిమళా, నక్షత్ర, నిహారిక, నందిని హిందూపురంలో ఆంధ్రప్రదేశ హ్యాండ్బాల్ అసోషియేషన ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.
శ్రీసత్యసాయి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో నలుగురు మృతి చెందారు.
ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి వేడుకలను పట్టణంలోని నాలుగోవార్డులో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం యూటీఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును పార్లమెంట్లో ఉభయ సభలు ఆమెదం తెలపడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం వేడుకలు జరుపుకున్నారు.
మండలంలోని చిగతుర్పి గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను ఆర్డీవో ఆనంద్కుమార్ గురువారం పరిశీలించారు.
పట్టణంలోని విద్యాసంస్థలు, పరిసర ప్రాంతాల్లో గురువారం ఈగల్ ప్రత్యేక టీ మ్ సభ్యులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బోయపేట, చిన్నమార్కెట్ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల ఏరియాల్లో చిల్లరకొట్లు, షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
మీడియాపై దాడి అప్రజాస్వామికమని, మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని ఏబీఎన ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీసీ గూండాలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, తెలుగు యువత కార్యదర్శి ప్రవీణ్రెడ్డి అన్నారు.