Home » Sports
టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాకిస్థాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్కు అరుదైన పురస్కారం లభించింది. ఫిబ్రవరి నెలకు గానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడే ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాక్ వ్యతిరేక సాయుధదళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ మ్యాచ్లను రెండు హోమ్ గ్రౌండ్ వేదికల్లో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ.. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే తాజాగా విరాట్ ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇంధన కొరత వల్ల పీఎస్ఎల్ను కేవలం రెండు వేదికల్లోనే మ్యాచ్లు, అది కూడా ప్రేక్షకులు లేకుండానే లీగ్ను నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఐస్లాండ్ క్రికెట్ బోర్డు వ్యంగ్యంగా స్పందించింది.
ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశాడు.
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సంచలనం విజయం నమోదైంది. ప్రపంచ వన్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్పై ప్రపంచ 36వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా ఘన విజయం సాధించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు రాబోయే పర్యటనలకు సంబంధించి బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్లో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వివాదం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్, టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ అమేలియా కెర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. వరుసగా 10 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 30+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్గా నిలిచింది.