Home » Sports
ఐపీఎల్2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయర్లు 11వ నంబర్ జెర్సీలు ధరించనున్నారు. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో మరణించిన వారికి నివాళిగా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా జట్లు తమ ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. పంజాబ్ కింగ్స్ జట్టు సైతం మెగా లీగ్కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్లకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్య కెప్టెన్గా ఉండటంపై అభిమానులతో పాటు, క్రికెట్ మాజీలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకు కెప్టెన్సీ ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ప్లేయర్గా, ఇప్పుడు కోచ్గా అతడి దూకుడుతనం మాత్రం తగ్గలేదు. అయితే గంభీర్ స్వభావంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ స్పందించాడు.
ఆర్ఆర్ జట్టుకు కెప్టెన్గా రియాన్ పరాగ్ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రియాన్ పరాగ్ను కెప్టెన్ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించాడు.
పాకిస్థాన్పై గెలవడానికి తమ జట్టు ఎంతో పోరాడుతుందని అఫ్గానిస్తాన్ క్రికెటర్ రహ్మనుల్లా గుర్బాజ్ అన్నాడు. పాక్ చేతిలో ఓడితే తమ అభిమానులు సూసైడ్ చేసుకునే వెళ్తారని చెప్పాడు.
ఐపీఎల్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే పలువురు విదేశీ క్రికెటర్లు ఇంకా తమ జట్లతో చేరలేదు. దీంతో ఐపీఎల్ను వాయిదా వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఐపీఎల్ వర్గాలు స్పందించాయి.
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రికెట్లో అసంతృప్తులు బయటపడ్డాయి. కివీస్ క్రికెట్ బోర్డు సభ్యుడు, మాజీ క్రికెటర్ డైన్ వాష్ తన పదవికి రాజీనామా చేశాడు.