Home » Sports
ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఓ ఆట కాదు.. ఓ ఎమోషన్. ఇప్పుడు ఇది కేవలం మైదానానికే పరిమితం కావడం లేదు. ఆట మధ్యలో కనిపించే చిన్న చిన్న క్షణాలు కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించొద్దని సూచించాడు.
ఐపీఎల్ 2026 సందడికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్కు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక సూచనలు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025కు ముందు ఈ క్రికెటర్ పేరు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు! కానీ ఐపీఎల్ తర్వాత తన సంచలన ఇన్నింగ్స్, మెరుపు సెంచరీలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్లో అడుగు పెట్టడంతోనే రికార్డు సృష్టించాడు.
వెస్టిండీస్ సీనియర్ ప్లేయర్ ఎవిన్ లూయిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు లూయిస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని లూయిస్ ఉపసంహరించుకున్నాడు.
ఐపీఎల్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ఆసీస్ స్టార్ పేసర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ జోష్ హేజిల్వుడ్ ఆర్సీబీ శిబిరంలో చేరాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తొలి రోజు గడాఫీ స్టేడియం వేదికగా లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్మెన్ జట్లు తలపడ్డాయి. అయితే ఆట మధ్యలో ఉన్నట్టుండి బంతి రంగులు మారడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (గురువారం) విడుదల చేసింది. ఈ దశలో 50 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి దశలో ప్రకటించిన 20, రెండో దశలో 50 కలుపుకుని మొత్తం 70 మ్యాచ్లు జరుగుతాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనేది 2008 ప్రారంభమైంది. ఇప్పటి వరకు కొన్ని జట్లు అలానే ఉండగా మరికొన్ని జట్ల పేరు మార్పులు, ఇంకొన్ని జట్లు అదనంగా చేరడం జరిగింది. అయితే 2008 నుంచి ఐపీఎల్లో భాగంగా ఉన్న అతి కొద్ది జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి.