Home » Sports
భారత్పై పాక్ 61 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొట్టి ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు గెలుపుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ నేరుగా సూపర్ 8కి క్వాలిఫై అయింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్.. 114 పరుగులకే కుప్పకూలింది.
టీ20 ప్రపంచ కప్.. భారత్-పాక్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్
భారత మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం వేదికగా నమీబియా-యూఎస్ఏ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అమెరికా జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
పాకిస్థాన్పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడ్డాయి.