Home » Sports
భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ప్రొఫెషనల్ బాక్సింగ్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తాను ప్రొఫెషనల్ బాక్సింగ్లోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెంగళూరు.. 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
చివరి క్షణంలో ఐపీఎల్లో ఆడబోమని ప్రకటించే క్రికెటర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్ సూచించాడు. అలా జరగకుండా నిరోధించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన బలంగా లేదని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఇవాళ(ఆదివారం) ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్(KKR) మధ్య జరిగే మ్యాచ్కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) యంగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విఫలమవ్వడంతో ఎంఎస్ ధోని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే...
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఆరంభం మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్లతో హీరోగా నిలిచాడు.
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి.. ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదిక కానుంది.
ఐపీఎల్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ హైకోర్టు ఊరట లభించింది. తన పేరును వాడుకుంటూ ఏఐ జనరేటెడ్ వీడియోలు తీశారని గంభీర్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది.
ప్రతీ ఏడాదిలాగే అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. శనివారం ఆరంభమయ్యే 19వ సీజన్ మే 31 వరకు జరుగనుంది.