Home » Sports
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్థాన్ పాల్గొనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రెండు , మూడు రోజుల్లో పీసీబీ తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఒక వేళ పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
విశాఖ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా రో-కో దెబ్బకు బీసీసీఐ.. ఓ నిబంధనను మార్చనుందని సమాచారం.
ఇవాళ ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాకింగ్స్ లో టీమిండియా ప్లేయర్లు సత్తా చాటారు. ముఖ్యంగా బ్యాటర్లు తమ ర్యాంకులను మెరుగు పర్చుకున్నారు. టీ20 టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ ఐదు స్థానాలు ఎగబాకి..టాప్-10లోకి దూసుకొచ్చాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డబ్ల్యూపీఎల్-2026 డీసీ జట్టు సారథిగా ప్రమోషన్ పొందిన జెమీమాకు నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచులో భారీ జరిమానా పడింది.
అండర్-19 ప్రపంచ కప్-2026లో యువ భారత్ దూసుకెళ్తోంది. సూపర్ సిక్స్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 204 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థిని 148 పరుగులకే ఆలౌట్ చేసింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ అరెస్టయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మద్యం మత్తులో కారుతో పార్క్ చేసిన మూడు కార్లను ఢీకొట్టాడు.
టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, ఆ స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం వంటి పరిస్థితు మధ్య షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా భారత్ ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది.
అతడు నిస్వార్థ పరుడు అంటూ టీమిండియా యువ హిట్టర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20లో అభిషేక్ శర్మ రోల్ మోడల్ అంటూ కొనియాడాడు.
టీ20 ప్రపంచ కప్ 2026.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ నిర్ణయాల వల్ల రోజుకో వివాదం తెరమీదకి వస్తోంది. ఈ టోర్నీలో పాక్ ఆడటంపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ చెప్పింది. ఒకవేళ పాక్ ప్రపంచ కప్ను బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.