Home » Sports
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సౌతాఫ్రికాతో టెస్ట్లో గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి.. ఆసుపత్రిలో చేరాడు. తాజాగా గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
సాతాఫ్రికా కెప్టెన్ బావుమాను బుమ్రా మరుగుజ్జు అంటూ సంబోధించిన విషయం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత బావుమాకు బుమ్రా సారీ చెప్పాడు.
ఏసీసీ 2025 టోర్నీలో భారత్-ఏపై పాకిస్తాన్-ఏ జట్టు విజయం సాధించింది. ఇండియా నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో పాక్ సెమీ ఫైనల్స్కు అర్హత సాధించింది.
సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత్-ఏ జట్టు ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరంగా ఓడింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ స్పందించాడు.
కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఇక తమ విజయానికి కారణం ఏంటనేది సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు.
కోల్కతా టెస్టులో పరుగులు చేయడానికి బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన.. ఈ పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించాడు.
కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్టులో ప్రొటీస్ చేతిలో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్.. భారత్ ఓటమి గల కారణాలను వెల్లడించాడు.
సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 పాయింట్స్ పట్టికలో భారత్ కు షాక్ తగిలింది. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న భారత్.. మరో స్థానం దిగజారి... నాలుగో స్థానంకు పడిపోయింది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. ఫలితంగా ప్రొటీస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.