Home » Sports
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అయితే భారత్తో జరిగే మ్యాచులను పాక్ బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై ఫీల్డింగ్ చేయనుంది.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా బి జట్టుపై సాధించిన విజయంపై ఆయన చేసిన ట్వీట్ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ విషయంపై స్పందించాడు.
న్యూజిలాండ్తో ఆఖరి టీ20 ఆడడానికి టీమిండియా తిరువనంతపురం చేరుకుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 తుది దశకు చేరుకుంది. స్పెయిన్ సంచలనం, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు.
భారత యువ హిట్టర్ అభిషేక్ శర్మ తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్.. హైదరాబాద్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మకు సంబంధించిన మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. అది కూడా పసికూన ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బ్రేక్ చేయడం గమనార్హం.
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్మెంట్గా ఐసీసీ స్కాట్లాండ్ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.
ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్థాన్ పాల్గొనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రెండు , మూడు రోజుల్లో పీసీబీ తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఒక వేళ పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.