Home » Sports
శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మళ్లీ బ్యాట్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న విలేజ్ క్రికెట్ టోర్నీలో మైదానంలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు సంగక్కర ధరించిన హెల్మెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఎ జట్టుపై శ్రీలంక-ఎ జట్టు 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంక ఫైనల్కు దూసుకెళ్లింది. భారత్-ఎ జట్టుతో ఫైనల్ పోరులో తలపడనుంది.
భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ కోచ్గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువీ కోచ్గా చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం.
వన్డే ప్రపంచ కప్ 2027లో భారత జట్టు కూర్పు గురించి కొంతకాలంగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రో-కో భవితవ్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తీవ్ర విమర్శలు చేశాడు. భారత జట్టుకు కోచ్ అవసరం లేదని.. ధోని లాంటి ఒక మంచి మెంటార్ కావాలని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన చెంపదెబ్బ ఉదంతం మరోసారి హాట్ టాపిక్గా మారింది. దాదాపు 18 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య జరిగిన ఈ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అఫ్గానిస్థాన్తో శనివారం చెన్నైలో జరగనున్న ఆఖరి వన్డే మ్యాచ్ కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది.
ఫిఫా ప్రపంచకప్2026లో కొలంబియా శుభారంభం చేసింది. గ్రూప్- ‘కె’లో భాగంగా ఉజ్బెకిస్థాన్పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది.
భారత్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించారు. అంతేకాక టీమిండియా మాజీ పేసర్ జులన్ గోస్వామి రికార్డును దీప్తి శర్మ సమం చేసింది. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..