Home » Sports
బంగ్లాదేశ్ తరఫున వంద టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వందో టెస్టులో సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పిచ్ వివాదంపై స్పందించాడు. ఇలాంటి పిచ్లను కోరడం మానుకోవాలని సూచించాడు.
బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్కు బుమ్రా, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే జట్టు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
దేశవాళీ రంజీ ట్రోఫీ 2025లో టీమిండియా హిట్టింగ్ సెన్సేషన్ రింకూ సింగ్ చెలరేగుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనూ తనదైన బ్యాటింగ్తో సెంచరీల మోత మోగిస్తున్నాడు.
రాజ్ కోట్ వేదికగా ఇండియా ఏ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ ముందు 326 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయంలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్పై ఇంత చర్చ అవసరం లేదని.. అనుకున్నట్లే పిచ్ ఉందని వెల్లడించాడు. నలుగురు స్నిన్నర్లతో ఆడించడం తప్పేమీ కాదని తెలిపాడు.
కోల్కతా టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనికి కారణం పిచ్ అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా శనివారం నుంచి గువాహటి వేదికగా రెండో టెస్టు మొదలు కానుంది. దీంతో ఆ పిచ్పైనే అందరి దృష్టి ఉంది.
పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాల్గొని మాట్లాడారు. బాబా పంపిన ఓ పుస్తకం.. ఆయన ఆశీస్సుల వల్లే 2011 ప్రపంచ కప్ గెలిచామని గుర్తు చేసుకున్నారు.
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఓటమిని చవిచూసింది. ఆ టోర్నీ ఆసాంతం ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచిన భారత్.. ఫైనల్లో బలమైన ఆసీస్ను ఎదుర్కోలేకపోయింది. ఫలితం.. కంగూరులకే ప్రపంచ కప్ దక్కింది.