• Home » Sports

Sports

బెల్జియం క్రికెట్ లీగ్.. ఆ క్రికెట్ జట్టుకు సహ యాజమానిగా జహీర్ ఖాన్

బెల్జియం క్రికెట్ లీగ్.. ఆ క్రికెట్ జట్టుకు సహ యాజమానిగా జహీర్ ఖాన్

యూరప్ క్రికెట్ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. ఈయూటీ20 బెల్జియం క్రికెట్ లీగ్‌లో భాగమయ్యాడు. ఆంట్వైర్ప్ యాంకర్స్ జట్టుకు సహ యజమానిగా చేరాడు.

సెలక్షన్ కమిటీకి చికిత్స అవసరం: సొంత అల్లుడికి కెప్టెన్సీపై షాహిద్ అఫ్రిది విమర్శలు

సెలక్షన్ కమిటీకి చికిత్స అవసరం: సొంత అల్లుడికి కెప్టెన్సీపై షాహిద్ అఫ్రిది విమర్శలు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓటములకు, విమర్శలకు అలవాటు పడింది. సొంత జట్టుపైనే మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. ఎవరికి కెప్టెన్సీ ఇవ్వాలో కూడా తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

జట్టులో లేకపోయినా అత్యుత్తమ క్రికెటర్‌ననే నమ్మకం నాకుంది: లివింగ్‌స్టోన్

జట్టులో లేకపోయినా అత్యుత్తమ క్రికెటర్‌ననే నమ్మకం నాకుంది: లివింగ్‌స్టోన్

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను జట్టు నుంచి అనూహ్యంగా తప్పించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్‌నకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో లివింగ్‌స్టోన్ ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2026: నడవలేని స్థితిలో హర్షిత్ రాణా.. చాలా మ్యాచ్‌లకు దూరం!

ఐపీఎల్ 2026: నడవలేని స్థితిలో హర్షిత్ రాణా.. చాలా మ్యాచ్‌లకు దూరం!

ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కేకేఆర్ స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణా మోకాలి సర్జరీ చేయించుకుని రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే హర్షిత్ ఇప్పట్లో మైదానంలో అడుగు పెట్టే సూచనలు కనిపించడం లేదు.

కాబూల్‌పై దాడిలో 400 మంది మృతి.. పాక్‌పై అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆగ్రహం

కాబూల్‌పై దాడిలో 400 మంది మృతి.. పాక్‌పై అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆగ్రహం

అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ 2026: సీఎస్కే ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2026: సీఎస్కే ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

ఐపీఎల్ 2026.. మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్‌ను ప్రకటించింది. ఈ సీజన్‌లో సీఎస్కే ఫీల్డింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫోస్టర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది.

అందుకే సీఎస్కేకి వచ్చా.. రాజస్థాన్ రాయల్స్‌ను వీడటంపై సంజు శాంసన్ రియాక్షన్

అందుకే సీఎస్కేకి వచ్చా.. రాజస్థాన్ రాయల్స్‌ను వీడటంపై సంజు శాంసన్ రియాక్షన్

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రేడ్ డీల్ ద్వారా జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు పంపి.. సంజు శాంసన్‌ను సీఎస్కే జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సంజు శాంసన్ ఎట్టకేలకు స్పందించాడు.

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ ఎవరనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

భారతీయ ఫ్రాంచైజీలకు సునీల్ గావస్కర్ వార్నింగ్..

భారతీయ ఫ్రాంచైజీలకు సునీల్ గావస్కర్ వార్నింగ్..

ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్‌ లీగ్'కు సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అప్‌డేట్స్ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి