Home » Sports
ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆటలో తొలి సెషన్ లో వికెట్ కోసం భారత్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
యాషెస్ 2025 సిరీస్ లో ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓ అరుదైన ఫీట్ ను సాధించింది.148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన జట్టుగా నిలిచింది.
టీమిండియా యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ కేరళ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026కి కేరళ తమ జట్టును ప్రకటించింది.
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు... వెస్టిండీస్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో కరేబియన్ జట్టును చిత్తుచేసింది.
యాషెస్ సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలానే ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు.
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు సౌతాఫ్రికా ఆధిపత్యం చెలాయించింది. ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి.. 247 పరుగులు చేసింది.
యాషెస్ సిరీస్ 2025లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ చేయడంతో ఆ జట్టు సునాయసంగా విజయం సాధించింది
యాషెస్ సిరీస్2025లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్.. 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది.
గువాహటి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని.. నిలకడగా రాణిస్తోంది.
సోషల్ మీడియా ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలని టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. భారత మహిళా క్రికెట్ ప్లేయర్ రిచా ఘోష్కు సూచించింది.