Home » Sports
ఫిఫా ప్రపంచ కప్లో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జర్మనీ జట్టు నాకౌట్ దశలో అడుగుపెట్టింది. ఉత్కంఠ పోరులో ఐవరీ కోస్ట్పై 2-1 తేడాతో జర్మనీ ఘన విజయం సాధించింది.
మథియాస్ కున్హా డబుల్స్ గోల్స్తో అదరగొట్టడంతో.. ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ ఫిఫా వరల్డ్కప్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
అఫ్ఘానిస్థాన్తో మూడు వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 నాటౌట్) కెరీర్లో రెండో శతకంతో ఫామ్ను చాటుకోగా..
అఫ్గానిస్థాన్తో జరిగిన మూడో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ రెండు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు.
భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇక నుంచి ‘కమ్బ్యాక్ ప్లేయర్’ అనే ముద్ర పడకుండా ఆడాలని స్పష్టం చేశాడు. భారత జట్టులో శాశ్వత సభ్యుడిగా నిలదొక్కుకోవడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు.
చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్పై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.
చెపాక్ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ జట్లు మూడో వన్డే ఆడుతున్నాయి. ఈ మ్యాచ్లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఓ అరుదైన రికార్డును సృష్టించారు.
చెపాక్ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్.. 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత మహిళలు వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్లో కూడా నెగ్గి గెలుపు జోరును కొనసాగిస్తారా?
ఐపీఎల్ను తేలికగా తీసుకునే కొంతమంది విదేశీ ప్లేయర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక కారణం చెప్పి టోర్నీ మధ్యలోనే జట్టును వీడి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.