Home » Sports
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ‘రోర్ 2026’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.
శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పీఎస్ఎల్ను వీడిన శనక.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నా.. గొప్ప బౌలర్లలెవరూ లేకపోవడం ఆ ఎస్ఆర్హెచ్ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మార్చి 26న ప్రారంభం కానున్న ఈ లీగ్ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని ఈ ప్లేయర్ అయోధ్య ప్రీమియర్ లీగ్లో అజేయంగా 195 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలపై కోహ్లీ స్పందించాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రీ-సీజన్ ఈవెంట్ నిర్వహించింది. జియో వరల్డ్ గార్డెన్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఐ ప్లేయర్స్, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన కుమార్తె సమైరాతో కోసం డ్యాన్స్ వేశాడు.
వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ షా భావోద్వేగానికి గురయ్యాడు.
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. కొవిడ్ నాటి రోజులను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్లో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి చెప్పాడు.