Home » Sports
వన్డే ప్రపంచకప్ 2027 క్వాలిఫైయర్ టోర్నమెంట్ తేదీలను ఐసీసీ ఖరారు చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్లో మెగా టోర్నీ జరగనుంది.
కొన్నేళ్లుగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై ఎట్టకేలకు స్పందించాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో డేటింగ్లో ఉన్నట్లు వచ్చిన పుకార్లపై స్పష్టతనిచ్చాడు.
దక్షిణాఫ్రికా వేదికగా అత్యంత వైభవంగా జరిగే 'ఎస్ఏ20' (SA20) ఐదో సీజన్కు రంగం సిద్ధమవుతోంది. టోర్నమెంట్లో భాగంగా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్లు, ప్రీ-అక్షన్ సైనింగ్స్ ప్రక్రియను పూర్తి చేశాయి.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఐదు టెస్టుల సిరీస్కు భారత్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.
భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ క్రికెట్కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చిన సంగతి తెలిసిందే.
కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిసిన అనంతరం ఏడుగురు అథ్లెట్లు అదృశ్యమైన ఘటన సంచలనం రేపింది. గ్లాస్గోలో పోటీలు ముగిసిన తర్వాత తమ జట్లతో కలిసి స్వదేశాలకు తిరిగి వెళ్లకుండా కొందరు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
క్రికెట్ ప్రపంచాన్నే శాసించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చాడని అందరూ అనుకుంటుంటారు. కానీ కోహ్లీ ఐపీఎల్ కంటే ముందే టీ20 క్రికెట్లో అడుగుపెట్టాడు.
రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవిపైనా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అగార్కర్ స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ను నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్లో అరుదైన రనౌట్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో న్యూఢిల్లీ టైగర్స్-ఔటర్ ఢిల్లీ వారియర్స్ మధ్య జరిగిన పోరు తొలిసారి సూపర్ ఓవర్కు దారి తీసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల జోరుగా సాగిన ఊహాగానాలపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 138 పరుగులతో అదరగొట్టిన రోహిత్.. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడని పేర్కొన్నాడు.