Home » Sports news
కామన్వెల్త్ ఫెన్సింగ్ పోటీలలో భా రత్ మొదటిసారి ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకుంది. నైజీరియాలోని...
శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల వామప్ మ్యాచ్లో తొలిరోజు భారత బౌలర్లు చెమటోడ్చారు. క్రీజులోకి దిగిన ప్రతీ బ్యాటర్ దీటుగా ఆడడంతో లంక మొదటి ఇన్నింగ్స్లో ఆట ముగిసే..
భారత క్రీడా చరిత్రలో ఆగస్టు 7 అనేది ఒక సువర్ణాక్షరాల పేజీ. 2021 టోక్యో ఒలంపిక్స్లో భారత అథ్లెట్ నీరజ్చోప్రా జావెలిన్ త్రోను 87.58 మీటర్ల దూరం విసిరి అథ్లెటిక్స్లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించారు.
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువత ముఖంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు.
వింబుల్డన్’ టెన్నిస్ టోర్నమెంట్... ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా... కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తున్న వేదిక.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశాలు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కూ అతణ్ని ఎంపిక చేయకపోవడంతో.. ఇక షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనన్న చర్చ జోరందుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో వెలుగు చూసిన ఓ విచిత్ర మోసం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఓ ప్లేయర్ వేలితో శబ్దం చేస్తూ అంపైర్లను బురిడీ కొట్టించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
టెస్టు క్రికెట్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో టెస్టులో పరాజయంపాలై తమ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ వరుస ఓటములను నమోదు చేసింది.