• Home » Sports news

Sports news

భారత జట్ల ఓటమి

భారత జట్ల ఓటమి

ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిన భారత జట్లు చివరి గ్రూపు మ్యాచ్‌లలో...

రికార్డుల మీరా

రికార్డుల మీరా

ఒలింపిక్‌ పతక విజేత, స్టార్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో రికార్డు ప్రదర్శనతో అదరగొట్టింది. మహిళల 48 కిలోల విభాగంలో...

ప్రతిభకు  ఏదీ గుర్తింపు?

ప్రతిభకు ఏదీ గుర్తింపు?

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యంత క్లిష్టమైన ఈవెంట్‌ మహిళల హెప్టాథ్లాన్‌. ఏడు అంశాల సమాహారమైన ఈ ఈవెంట్‌లో తలపడే అథ్లెట్లు.. అటు వేగంగా పరిగెత్తడంతోపాటు త్రో చేయడంలోనూ సిద్ధహస్తులై ఉండాలి...

భారత మహిళలకు కఠిన పరీక్ష

భారత మహిళలకు కఠిన పరీక్ష

పీవీ సింధు తప్పుకోవడంతో.. ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టుకు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. మంగళవారం టోర్నీ మొదలవనుంది...

మిగిలింది కంగారూ టాటూనే!

మిగిలింది కంగారూ టాటూనే!

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో కెరీర్‌ స్లామ్‌ సాధించిన వరల్డ్‌ నెంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కారజ్‌ ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటున్నాడు....

అర్జున్‌కు 13వ స్థానం

అర్జున్‌కు 13వ స్థానం

టాటా స్టీల్‌ చెస్‌ మాస్టర్స్‌ టోర్నీ ఆఖరిరౌండ్‌లో పరాజయం పాలైన అర్జున్‌ ఇరిగేసి (4.5 పాయింట్లు)..చివరికి 13వ స్థానంతో...

టెస్ట్ మ్యాచ్‌లు ఎప్పుడూ తెల్ల జెర్సీలలోనే ఎందుకు ఆడతారు.. ఆసక్తికర కారణమేంటంటే..

టెస్ట్ మ్యాచ్‌లు ఎప్పుడూ తెల్ల జెర్సీలలోనే ఎందుకు ఆడతారు.. ఆసక్తికర కారణమేంటంటే..

మన దేశంలో ప్రజలు క్రికెట్‌ను ఒక క్రీడగా కాకుండా ఒక పండుగలా చూస్తారు. ఇతర క్రీడల కంటే క్రికెట్ అంటేనే ఇక్కడి ప్రజలకు మక్కువ ఎక్కువ. ఇంత స్పీడ్ యుగంలో కూడా టెస్ట్ క్రికెట్‌ను మన దేశ వాసులు ఇష్టపడుతూనే ఉంటారు.

పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..

పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా యువ భారత జట్టు ఆదివారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆయుష్ మాత్రే నేతృత్వంలోని యువ జట్టు కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.

అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జోరు.. న్యూజిలాండ్‌పై గెలుపు..

అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జోరు.. న్యూజిలాండ్‌పై గెలుపు..

అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బి పోరులో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ ప్రకారం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం.

సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్‌ సెంచరీ

సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్‌ సెంచరీ

దేశవాళీ స్టార్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (227) డబుల్‌ సెంచరీతో అదరగొట్టడంతో ముంబై జట్టు ఏకంగా 560 పరుగులు చేసింది. సువేద్‌ పార్కర్‌ (75) కూడా సత్తా చాటడంతో హైదరాబాద్‌తో ఇక్కడ జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై భారీస్కోరు సాధించగలిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి