Home » Sports news
సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన మూడో వన్డేలో 73 పరుగుల తేడాతో భారత ఏ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ టాపార్డ్ ఘోరంగా విఫలమైంది.
ప్రపంచ దిగ్గజ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లిలకు కూడా దక్కని ఓ రికార్డు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ సాధించాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేయడంతో ఓ చరిత్ర సృష్టించాడు.
టీమిండియా వెటరన్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన టాప్ ర్యాంకును కోల్పోయాడు. అది కూడా కేవలం ఒక్కే పాయింట్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.
వెంకటేశ్ అయ్యర్ ఎంచుకున్న టీ20 ఆల్టైమ్ జట్టులో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ఐపీఎల్లో, అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన రోహిత్, కోహ్లీకు వెంకటేశ్ అయ్యర్ తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం
నవంబర్ 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఈ కీలక మ్యాచ్కు కెప్టెన్ శుభ్మన్ గిల్ దాదాపు దూరమైనట్టు సమచారం. జట్టుతో పాటు గిల్ కూడా ఇప్పటికే గువాహటికి వెళ్లాడు. అయితే మెడ గాయం కారణంగా గిల్ ఈ మ్యాచ్లో ఆడేది అనుమానమే
అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా తొమ్మిదో ఎడిషన్ అబుదాబీ టీ10 లీగ్ మొదలు కానుంది. ఈ సీజన్లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి.
భారత్ , బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అమ్మాయిలకు ఆటలెందుకు..? అబ్బాయిలతో ఆటలేంటి..? బ్యాటు, బంతి ఆటలో వీళ్లు నెగ్గుతారా..? అసలు వీళ్లు ఆడితే ఎవరు చూస్తారు..? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, అవమానాలు, అవరోధాలు. కానీ, వాళ్లు ఎక్కడా కుంగిపోలేదు.. ఆగిపోలేదు. పట్టు వదలకుండా పోరాడారు.. లక్ష్యమే ధ్యేయంగా అడుగులేశారు.
భారత మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది క్రీడాభిమానుల కోరిక ఫలించిన వేళ.. వన్డే వరల్డ్క్పలో భారత జట్టు నయా చాంపియన్గా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో...
అద్భుతం..అమోఘం..అపూర్వం..అనన్య సామాన్యం..వన్డే ప్రపంచ కప్ నాకౌట్ నుంచి భారత జట్టు కనబరచిన ప్రదర్శనకు ఈ ఉపమానాలన్నీ సరిపోవేమో!