భారత జట్ల ఓటమి
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:16 AM
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షి్పలో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్కు చేరిన భారత జట్లు చివరి గ్రూపు మ్యాచ్లలో...
కింగ్డావో (చైనా): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షి్పలో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్కు చేరిన భారత జట్లు చివరి గ్రూపు మ్యాచ్లలో పరాజయం చవిచూశాయి. మహిళల గ్రూప్ ‘వై’ పోరులో భారత్ 2-3తో థాయ్లాండ్ చేతిలో ఓడింది. దాంతో గ్రూపులో రెండో స్థానం లో నిలిచింది. గ్రూప్ ‘సి’లో భారత పురుషులు కూడా 2-3తో జపాన్ చేతిలో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచారు. శుక్రవారం జరిగే క్వార్టర్ఫైనల్లో చైనాతో మహిళలు, కొరియాతో పురుషులు తలపడతారు.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు