Home » Sports news
మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు షట్లర్ తరుణ్ మన్నేపల్లి సంచలనం సృష్టించాడు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న భారత చివరి టెస్ట్ మ్యాచ్కు వర్షం ప్రభావం ఉంది. ఈ విషయాన్ని అక్యూ వెదర్ తెలిపింది. అయితే వర్షం అంతరాయం భారత జట్టుకు లాభమా లేక నష్టమా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
క్రికెట్ అభిమానులకు మరో అప్డేట్ వచ్చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా భారత అండర్-19 జట్టును ప్రకటించింది. దీంతో ఆసీస్ గడ్డపై తమ ప్రతిభను చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో టీం ఇండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడినప్పటికీ, కెప్టెన్ శుభ్మాన్ గిల్ బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఐదో, చివరి టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో గిల్ ముందు ఐదు రికార్డులు ఉన్నాయి.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు. ఇది అభిమానులకు ఒక భావోద్వేగ పండుగ. అయితే 2025 ఆసియా కప్లో ఈ రెండు జట్ల మ్యాచ్ రద్దవుతుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది.
భారత్-ఇంగ్లండ్ మధ్య కీలకమైన చివరి, ఐదో టెస్ట్ లండన్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జులై 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 2-1తో ముందంజలో ఉన్నప్పటికీ, కెన్నింగ్టన్ వేదికలో ఇప్పటికే టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డ్ సాధించింది.
పందొమ్మిది సంవత్సరాల దివ్య దేశ్ముఖ్ ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ ట్రై బ్రేకర్లో కోనేరు హంపిపై దివ్య దేశ్ముఖ్ విజయం సాధించి భారతదేశానికి చెందిన ఎనభై ఎనిమిదో గ్రాండ్ మాస్టర్గా అవతరించింది.