Home » Sports news
ఆస్ట్రేలియాలో జరిగే వన్డే, టీ20 సిరీస్ లను గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది. కీలకమైన ఈ టీ20 సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్కాస్ట్లో కరీనా కపూర్ పాల్గొంది. ఈ క్రమంలో తన కుమారుడు తైమూర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తైమూర్కు నటనపై ఏ మాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
నిత్యం ఏదొక వివాదానికి కేంద్రంగా ఉండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఈసారి క్రికెటర్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలతో బజారున పడింది.
కెప్టెన్గా తొలి టెస్టు సిరీస్ సాధించిన శుభ్మన్ గిల్.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగించాడు. బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా చేతులమీదుగా విన్నింగ్ ట్రోఫీ అందుకున్న గిల్..
సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
ఆసియాకప్ 2025 టోర్నమెంట్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మలేషియాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత్ ప్లేయర్లు, పాక్ ప్లేయర్లకు హైఫైవ్ ఇచ్చారు.
ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు భారత్తో జరగబోయే తొలి వన్డేకు దూరమయ్యారు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ మొదటి వన్డే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. ఎందుకంటే..
శుభ్మన్ గిల్..విండీస్ ను ఫాలో ఆన్ ఆడించడంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. విజయం సాధించాలనే లక్ష్యంతోనే వెస్టిండీస్ను ఫాలో ఆన్ ఆడించామని తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ..
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలో అల్లాడిపోయాడు. కరేబియన్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి రాహుల్కు ప్రైవేట్ పార్ట్ లో తగిలింది.
వెస్టిండీస్తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ విజయం ఐదో రోజుకు వాయిదా పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. ఇక విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది.