• Home » Smriti Mandhana

Smriti Mandhana

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన స్మృతి మంధాన

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన స్మృతి మంధాన

మహిళల టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ ప్రకటించింది. ప్రపంచ స్టార్ మహిళా టీ20 బ్యాటర్ స్మృతి మంధాన మరింత కిందకి వెళ్లింది. ఐసీసీ ప్రకటించిన జాబితాలో ఒక స్థానం కోల్పోయిన స్మృతి.. 747 పాయింట్లతో ఐదో ర్యాంకు సాధించింది.

విరాట్, రోహిత్‌లను వెనక్కి నెట్టిన స్మృతి మంధాన

విరాట్, రోహిత్‌లను వెనక్కి నెట్టిన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెట్‌ స్టార్‌ స్మృతి మంధాన టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(782), బెత్ మూనీ(749) ఉన్నారు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో స్మృతి మంధాన

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో స్మృతి మంధాన

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానాన్ని దక్కించుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన జాబితాలో 790 పాయింట్లతో టాప్ స్పాట్‌లో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో స్మృతి ఓ హాఫ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఆసియాలోనే టాప్ ప్లేయర్‌గా స్మృతి మంధాన

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఆసియాలోనే టాప్ ప్లేయర్‌గా స్మృతి మంధాన

భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఫార్మాట్లతో సంబంధం లేకుండా పరుగుల ప్రవాహం కొనసాగిస్తోంది. లేడీ విరాట్‌గా పేరొందిన ఈ స్టార్... ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో సత్తా చాటింది.

స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్‌

స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్‌ స్మృతి మంధానపై కోచ్ మలోలన్‌ రంగరాజన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ ఆడిందన్నాడు.

ఇన్‌స్టాలో స్మృతి ఫొటోలు తొలగించిన పలాశ్

ఇన్‌స్టాలో స్మృతి ఫొటోలు తొలగించిన పలాశ్

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయిన విషయం తెలిసిందే. తాజాగా పలాశ్.. స్మృతికి సంబంధించిన ఫొటోలన్నీ ఇన్‌స్టా నుంచి డిలీట్ చేశాడు.

WPL 2026: ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ.. తమ విజయ రహస్యాన్ని చెప్పేసిన స్మృతి మంధాన

WPL 2026: ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ.. తమ విజయ రహస్యాన్ని చెప్పేసిన స్మృతి మంధాన

డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన ఐదింట్లో అన్నీ గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని చెప్పేసింది.

WPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

WPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి