Home » Smriti Mandhana
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధానపై కోచ్ మలోలన్ రంగరాజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిందన్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయిన విషయం తెలిసిందే. తాజాగా పలాశ్.. స్మృతికి సంబంధించిన ఫొటోలన్నీ ఇన్స్టా నుంచి డిలీట్ చేశాడు.
డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన ఐదింట్లో అన్నీ గెలిచి ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని చెప్పేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా రికార్డులోకెక్కింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన కెమెరామెన్పై అసహనం వ్యక్తం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ భాగంగా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డబ్ల్యూపీఎల్ 2026 శుక్రవారం ఘనంగా మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆర్సీబీకి ఓటమి తప్పదనుకున్న స్థితిలోనాడిన్ డి క్లెర్క్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆ జట్టుకు విజయాన్నందించింది. తమ విజయంపై కెప్టెన్ స్మృతి మంధాన మ్యాచ్ అనంతరం మాట్లాడింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచులోనే అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఆఖరి బంతి వరకు పోరాడి.. గెలుపు అంచున కూడా లేని ఆర్సీబీ జట్టు.. అనూహ్యంగా ముంబై ఇండియన్స్పై 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఓటమిపై ఎంఐ కెప్టెన్ హర్మన్ మాట్లాడింది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితా వెలువడింది. ఇందులో టీమిండియా మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఎవ్వరికీ ఒక్క డీమెరిట్ పాయింట్ రాకపోవడం విశేషం. మరోవైపు యువ బ్యాటర్ షెఫాలీ మరో 75 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఓ రికార్డుకు అడుగు దూరంలో ఉంది. మరో 62 పరుగులు చేస్తే ఈ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలుస్తుంది. ఈ విషయంలో శుభ్మన్ గిల్ను కూడా అధిగమించే ఛాన్స్ ఉంది.