Home » Sircilla
విద్యార్థులు డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా వ్యసనాలకు దూ రంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి నాయక్ పిలుపు నిచ్చారు. గురువారం అశోక్నగర్లోని ఒక ఫంక్షన్ హాల్ లో మత్తురహిత సమాజం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పెద్దకల్వల నుంచి ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణంలో తమ భూములు పోతున్నాయని, పొలాలను ఇవ్వమని బాధితులు గురువారం అందోళన చేపట్టారు.
ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగిపోతాయనే అపోహలను ప్రజలు నమ్మవద్దని, తమ ఇంటి వద్దకు వచ్చే బీఎల్వోలకు వివరాలు అందించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. గురువారం నిట్టూరులో చేపడు తున్న ఎస్ఐఆర్ సర్వేను పరిశీలించారు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సీపీడీవోలు, అంగన్ వాడీ సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం
కోల్ ఇం డియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణిలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి.
వానాకా లం సీజన్లో ప్రభుత్వం సూచించిన సన్న రకపు వరి సాగు చేసి రైతులు బోనస్ పొందాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. మంగళవారం మం డల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో విత్తన మేళా కార్యక్రమాన్ని కలెక్టర్ కోయశ్రీ హర్షతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
రామ గుండంలో మూతపడిన 62.5 మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగా వాట్ల విద్యుత్ కేంద్ర స్థాపన విషయంలో సాధ్యాసాధ్యాల అంచనా కోసం క్షేత్రస్థాయి పరి శీలనకు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ఉన్నత భవిష్యత్తును పొందాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గర్రెపల్లి సోషల్ వేల్ఫేర్ గురుకుల విద్యాలయంలో మంగళవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
సింగరే ణి బొగ్గు రవాణాలో ఒక్క టన్ను కూడా చౌ ర్యం జరిగే ఆస్కారం లేదని, పూర్తి స్థాయిలో డిజిటల్ పర్యవేక్షణలోనే రవాణా జరుగుతుం దని రీజియన్ జీఎం సూజయ్ మోజుందర్, ఆర్జీ-3, ఏపిఏ జీఎంలు మధుసూధన్, బండి సత్యనారాయణలు తెలిపారు. సోమవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో విలేకరుల సమా వేశాన్ని ఏర్పాటు చేశారు.
వానాకాలం సీజన్ను దృష్టి లో ఉంచుకొని రైతులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు విద్యుత్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా సహకార అధికారి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యద ర్శులతో వానాకాలం సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు.