• Home » Sircilla

Sircilla

సివిల్‌ సమస్యలు కోర్టులో తేల్చుకోండి

సివిల్‌ సమస్యలు కోర్టులో తేల్చుకోండి

సివిల్‌ సమస్యలపై ప్రజలు పోలీస్‌స్టేష న్లను ఆశ్రయించవద్దని, వాటిని కోర్టుల పరిధిలో పరిష్కరించుకోవాలని డీసీపీ రాం రెడ్డి సూచించారు. మంగళవారం పోలీస్‌ స్టేషన్‌ను ఏసీపీ జి.కృష్ణ, సీఐ కె.ప్రవీణ్‌కు మార్‌తో కలిసి సందర్శించారు.

కమీషన్ల కోసమే కాళేశఽ్వరం ప్రాజెక్ట్‌

కమీషన్ల కోసమే కాళేశఽ్వరం ప్రాజెక్ట్‌

కమీషన్ల కోసమే కాళే శ్వరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున దోచుకుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పేర్కొన్నారు. నందన గార్డెన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సింగరేణి అధికారుల పోరుబాట

సింగరేణి అధికారుల పోరుబాట

సింగరేణి అధికారులు పోరుబాట పట్టారు. సమస్యలు పరిష్కరిం చాలని ఆరు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆం దోళనలు నిర్వహిస్తున్నారు. సింగరేణి అధికారుల సం ఘం(సీఎంఓఏ) ఎనిమిది ప్రధాన డిమాండ్లతో నెల రోజులుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగింది.

అందరికీ సమానత్వం అందించిన జగ్జీవన్‌రామ్‌

అందరికీ సమానత్వం అందించిన జగ్జీవన్‌రామ్‌

అంటరాని వారికి సమానత్వం అందించడానికి బాబు జగ్జీవన్‌రామ్‌ ఎంతో కృషి చేశాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కొత్తూర్‌ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

విద్యారంగ సమస్యలను  పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధా న్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

కార్మికుల సమస్యలు పట్టించుకోని ఏఐటీయూసీ

కార్మికుల సమస్యలు పట్టించుకోని ఏఐటీయూసీ

గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికుల పక్షమా లేక యాజమాన్య పక్షమా అని టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామ్మూర్తి ప్రశ్నించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆర్జీ-2 వైస్‌ ప్రెసిడెంట్‌ అయిలి శ్రీనివాస్‌తో కలసి మాట్లాడారు.

10న విద్యా సంస్థల బంద్‌

10న విద్యా సంస్థల బంద్‌

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్‌ పిలుపునిచ్చారు.

మహిళలపై హింసను   అరికట్టేందుకు ఉద్యమించాలి

మహిళలపై హింసను అరికట్టేందుకు ఉద్యమించాలి

మహిళలపై హింస, లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి అన్నారు. హింసకు వ్యతిరే కంగా మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సం ఘం పీఓడబ్ల్యు జనరల్‌ బాడీ సమావేశం జరిగింది.

రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

పోలీస్‌స్టేషన్‌ రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి