• Home » Sircilla

Sircilla

నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలి

నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలి

సింగరేణి సంస్థ నిర్థేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి డైరెక్టర్‌(పిఅండ్‌ పి)వెంకటేశ్వర్‌రావు అన్నారు. బుధవారం సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపిఏ డివిజన్‌లలో పర్య టించారు.

కాంగ్రెస్‌ హయాంలో సుల్తానాబాద్‌కు మహర్దశ

కాంగ్రెస్‌ హయాంలో సుల్తానాబాద్‌కు మహర్దశ

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్‌ పట్టణానికి మహర్దశ చేకూరిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వార్డులకు సంబంధించిన ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ళ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పాత జెండా చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు.

ఘనంగా గోదా రంగనాయక స్వామి కల్యాణం

ఘనంగా గోదా రంగనాయక స్వామి కల్యాణం

ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని హరిహర ఆల యంలో మంగళవారం పద్మావతి గోదాసమే త వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా రం గనాయకుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలి

హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలి

వాహ నదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద బొంకూర్‌లో రూరల్‌ ఎస్‌ఐ మల్లేష్‌ ఆధ్వర్యంలో అరైవ్‌ - అలైవ్‌ కార్యక్రమం ఏర్పాటుచేశారు. డీసీపీ, ఏసీపీ గజ్జి కృష్ణలు హాజరయ్యారు.

ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు

ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు

అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. మంగళవారం రంగంపల్లిలోని 10, 11 వార్డుల్లో అర్హులైన 36 మంది ఇండ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి భూమి పూజ చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

సంబరాలకు వేళాయే...

సంబరాలకు వేళాయే...

కళ కళలాడే రంగవల్లులు..., గొబ్బెమ్మలతో ముం గిళ్ళు... ఇంటింటా పిండివంటలు... ఆకాశన్నంటే గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేసే పిల్లలు, పెద్దల సందడి... ఇలా జిల్లాలోని పల్లెలు...పట్టణాల్లో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది.

 సభను జయప్రదం చేయండి

సభను జయప్రదం చేయండి

సీపీఐ శతాబ్ది ముగింపు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చాడవెంకట్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ నుంచి ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

చామనపల్లి సర్పంచ్‌ వేల్పుల రేవతి ఆధ్యర్యంలో విద్యుత్‌ అధికారులు శనివారం ప్రజాబాట నిర్వహించారు. అధికారులు డీసీహెచ్‌ రాజాబ్రహ్మచారి, ఏడీ ఠాగూర్‌ విజయగోపాల్‌సింగ్‌ సమస్యలు తెలుసుకున్నారు.

రామగుండంలో నేడు మంత్రుల పర్యటన

రామగుండంలో నేడు మంత్రుల పర్యటన

రామ గుండంలో ఆదివారం ముగ్గురు మంత్రులు పర్య టించనున్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరి శ్రమల, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మం త్రి శ్రీధర్‌బాబు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హాజరు కానున్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో మరింత వేగం పెంచుతామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పట్టణంలోని 11, 13, 14, 15 వార్డుల్లో శనివారం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి, భూమి పూజ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి