Home » Sircilla
విద్య తోనే బాలికా సాధికారత సాధ్యమని ఎన్టీపీసీ ఈడీ చందన్కుమార్ సామంత అన్నారు. శుక్రవారం పీటీఎస్లోని కాకతీయ ఆడిటోరి యంలో జరిగిన బాలిక సాధికారత మిషణ్ శిక్షణలో ప్రసంగించారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధానన్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గోదావరి ఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఆమె మొక్కలు నాటారు.
ప్రభు త్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళా లని, రామగుండంను రాష్ట్రంలోనే నెంబర్ స్థానంలోకి తీసుకెళుతానని ఎమ్మెల్యే మక్కా న్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ప్రగతి ప్రణా ళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా 60 డివిజన్ల క్లస్టర్ స్థాయి వార్డు సభను గురు వారం ఆర్సీఓఏ క్లబ్లో మేయర్ అధ్యక్షతన నిర్వహించారు.
మండలం లోని నిట్టూరులో బుధవారం రాత్రి బీఆర్ఎస్ నాయ కులు, ప్రజలపై రూరల్ పోలీసులు జరిపిన లాఠీఛార్జీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో బాధితులను పరామర్శించారు.
సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయో కురవవో అన్న బెంగ రైతులు పెట్టుకోవద్దని, ప్రస్తుతం సమృద్ధిగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సదస్సులో గురువారం ఆయన మాట్లాడారు.
డివిజన్ వారీగా వర్షాకాల సన్నద్దత కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని రామగుండం నగర పాలక సంస్థ కమిష నర్ జే అరుణశ్రీ ఆదేశించారు. మంగళవారం కార్పొ రేషన్ కార్యాలయంలో వార్డు అధికారులతో నిర్వహిం చిన సమావేశంలో మాట్లాడారు.
సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువు నుంచి ఇటుక బట్టీలకు వెళ్తున్న మట్టి టిప్పర్లు అధిక లోడ్లతో వస్తున్నాయని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు, నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేష్ టిప్పర్ ఎదుట పడుకుని నిరసన వ్యక్తం చేశారు.
యువశక్తి ప్రోగ్రాంతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. శిక్షణ పొందిన యువతులు సిలివెరి శ్రీజ, చిప్ప శశివర్షిణి భారత సైన్యం లో అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపిక కావడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.
గ్రామ,వార్డు సభల ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవా రం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలె క్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.