• Home » Sircilla

Sircilla

ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించాలి

ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించాలి

ప్రతీ విద్యా ర్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించేలా ఉపాధ్యా యులు కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఉపాధ్యా యులను ఆదేశించారు. శనివారం మండలంలో విస్తృ తంగా పర్యటించారు.

ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధ నలను పాటించి, రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలని పోలీస్‌ కమి షనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ పీటీఎస్‌ లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన అరైవ్‌... అలైవ్‌ కార్యక్రమంలో సీపీ ప్రసంగించారు.

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం

గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్న వాటిని పరిష్కరించి పాలన అందించేది సర్పంచ్‌ చేతుల్లోనే ఉందని, దానికి ప్రభుత్వం, అధికారులు పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు.

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ క్రమబద్ధీకరణ

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ క్రమబద్ధీకరణ

జిల్లాలో పని చేస్తున్న 165 మంది జూనియర్‌ పంచాయతీ కార్య దర్శుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ కలెక్టర్‌ కోయ శ్రీహర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మినీ మేడారంగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ

మినీ మేడారంగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ

మేడారం తరువాత అతిపెద్ద జాతరగా గోదావరిఖని గోదావరి తీరం వద్ద జరుగ నున్న సమ్మక్కసారలమ్మ జాతరకు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించా లని అదనపు కలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. బుధవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు.

 అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

సింగరేణి టెండర్లలో అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీబీజీకేఎస్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ బుధవారం ఆర్జీ-1 జీఎం ఆఫీస్‌ ఎదుట ధర్నాకు దిగారు. యూనియన్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు.

ఎంసీహెచ్‌లో మెరుగైన సేవలు అందించాలి

ఎంసీహెచ్‌లో మెరుగైన సేవలు అందించాలి

ఎంసీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు.

సమస్యల పరిష్కారానికే విద్యుత్‌ సదస్సులు

సమస్యల పరిష్కారానికే విద్యుత్‌ సదస్సులు

విద్యుత్‌ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికే విద్యుత్‌ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చైర్మన్‌ వేణుగోపాలచారి అన్నారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకే విద్యుత్‌ శాఖ ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టిజిఎన్‌పిడిసి ఎల్‌ ఏఈ రాజేందర్‌ తెలిపారు. అడవీ శ్రీరాంపూర్‌లో మంగళవారం ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి