• Home » Sircilla

Sircilla

పీఆర్సీ, డీఏలు వెంటనే చెల్లించాలి

పీఆర్సీ, డీఏలు వెంటనే చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి డీఏలు, పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ధర్నా నిర్వహించారు.

భూముల రీ సర్వేకు 70 గ్రామాలు ఎంపిక

భూముల రీ సర్వేకు 70 గ్రామాలు ఎంపిక

భూముల రీ సర్వేకు జిల్లాలో ప్రభుత్వం70 గ్రామాలను ఎంపిక చేసినట్లు డీఆర్వో రాజేశ్వరి తెలిపారు. మంగళవారం మంగపేటలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ మండలంలో ఐదు గ్రామాలు ఎంపిక చేయగా, అందులో మంగపేటలో రీసర్వే చేయనున్నట్లు తెలిపారు.

గ్రామాల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

గ్రామాల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

జిల్లాలో డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్‌ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

జిల్లా మిల్లర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి

జిల్లా మిల్లర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి

బియ్యం దిగుమతి విషయంలో అధికారుల వైఖరిని, ఎఫ్‌సీఐ తీరు ను నిరసిస్తూ మిల్లర్లు ఆందోళన చేశారు. మంగళవారం సుల్తానాబాద్‌ పట్టణంలోని రైల్వేస్టేషన్‌ పక్కన గల పెట్‌ గోదాం వద్ద రైస్‌మిల్లర్లు ధర్నా చేశారు. ఈ గోదాముకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యం లారీలను అడ్డుకు న్నారు.

కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి

కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి

కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పవిత్ర ఆరోగ్య సిబ్బందిని సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధి కారి కరపత్రం విడుదల చేశారు.

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలి

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలి

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించి నింది తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అధి కారులను హెచ్చరించారు. సోమవారం కమిషనరేట్‌ కార్యాలయంలో అర్థవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

విద్యారంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

విద్యారంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

ఆర్వోబీ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి

ఆర్వోబీ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి

కూనారం రైల్వే ఫ్లైఓవర్‌ (ఆర్వోబీ) నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి నెలాఖరు లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధి కారులను ఆదేశించారు. సోమవారం కూనారం రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు.

కిక్కిరిసిన మల్లన్న ఆలయం

కిక్కిరిసిన మల్లన్న ఆలయం

భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం పెద్దపట్నం, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయాయి. ఆలయంలోని వీరభద్ర స్వామి క్షేత్రంలో ఆలయ చైర్మన్‌ చీకట్ల మొండయ్య, సభ్యులు, ఈవో సదయ్య సమక్షంలో పురోహితులు వీరభద్రారాధన నిర్వహించారు.

రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌

రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌

రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ బండి రాజశేఖర్‌ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి