Home » Shubman Gill
కొందరిని కొన్ని విషయాల్లో దురదృష్టం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే అలాంటి వాటిని ఓవర్ కమ్ చేసి..ఫస్ట్ టైమ్ విజయం సాధిస్తే ఆ కిక్కే వేరుంటాది. అలాంటి ఘటనే టీమిండియా యంగ్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ విషయంలో జరిగింది.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో టీమిండియా జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, ఈ టూర్లో రోహిత్తో పాటు కోహ్లీ కూడా పాల్గొననున్నారు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్కు ఆసియా కప్ ఆడే భారత జట్టులో చోటు దక్కే అవకాశం లేదా? ఇంగ్లండ్ పర్యటనలో అమోఘంగా రాణించి పలు రికార్డులు నెలకొల్పిన గిల్ను పక్కన పెట్టాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టాప్ స్థానాలు దక్కించుకున్నారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 784 పాయింట్లతో గిల్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ను ప్రకటించింది.
ఆసియా కప్ 2025 టీ20 టోర్నీ దగ్గరపడడంతో టీమిండియా జట్టులో ఎవరెవరు రాణిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. యంగ్ స్టార్ శుభ్మాన్ గిల్, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్, ఫామ్ పరంగా టీమిండియాలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? సెలక్షన్ టీం ఎవరికి ఛాన్స్ ఇస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తాజా ఇంగ్లండ్ సిరీస్లో పది ఇన్నింగ్స్ల్లో 754 పరుగులు చేశాడు. మరో 21 పరుగులు చేసి ఉంటే సునీల్ గవాస్కర్ (771) రికార్డును బద్దలుగొట్టేవాడు. ఆ రికార్డును గిల్ త్రుటిలో మిస్ అయ్యాడు.
ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో టీం ఇండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడినప్పటికీ, కెప్టెన్ శుభ్మాన్ గిల్ బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఐదో, చివరి టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో గిల్ ముందు ఐదు రికార్డులు ఉన్నాయి.
చివరి రోజు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలను అడ్డుకునేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన డ్రా ఎత్తులను కూడా టీమిండియా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్కు కొన్ని సూచనలు చేశాడు.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తన క్లాస్ చూపిస్తున్నాడు. ప్రస్తుత సిరీస్లో నాలుగో సెంచరీ సాధించాడు. క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ఈ సెంచరీ గిల్లోని అత్యుత్తమ ఆటగాడిని వెలికి తీసింది. 228 బంతుల్లో సెంచరీ చేసిన గిల్ అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత పరుషుల, మహిళల జట్ల ఆటగాళ్లు బ్రిటన్ రాజు ఛార్లెస్-3ని మర్యాదపూర్వకంగా కలిశారు. క్లారెన్స్ హౌస్ గార్డెన్లో మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు ఆయనతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు.