Home » Shubman Gill
భారత్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ చాలా కాలంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఘోరంగా విఫలమయ్యాడు.
టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. ఇప్పుడు 2026లో పుంజుకుని 2027 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక సూచనతో ముందుకు వచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. శనివారం బీసీసీఐ న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించింది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నేడు సిక్కింతో జరగాల్సిన మ్యాచులో పంజాబ్ తరఫున స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో గిల్ తుది జట్టుకు దూరమయ్యాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ స్పందించారు.
టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్.. 2025 ఇచ్చిన జ్ఞాపకాల గురించి ఇన్స్టాలో పోస్టు పెట్టాడు. ఆ ఏడాది తనకు ఎంతో ప్రత్యేకమని, ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు వెల్లడించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందే వీరు విజయ్ హజారేలో ఆడనున్నారని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడు.
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో ఎదుర్కొంటున్న వైఫల్యాలకు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించాడు.
భారత జట్టు న్యూజిలాండ్తో జనవరి 11 నుంచి 18 వరకు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్పై వేటు పడే అవకాశముంది. దేశవాళీల్లో అదరగొడుతున్న సంచలన బ్యాటర్ ఇషాన్ కిషన్ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.