Home » Shubman Gill
ఇప్పుడంటే టీ20లకు సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా నియమించి.. మిగిలిన రెండు పార్మాట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరి.. ఆ తర్వాత సంగతేంటి?
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించకపోవడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ వారసుడు అతడేనని అంతా ఫిక్సైన తరుణంలో..
టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో.. అతని తర్వాత టీ20 జట్టు నాయకత్వ పగ్గాలను హార్దిక్ పాండ్యాకే అప్పగిస్తారని అంతా అనుకున్నారు. ఎందుకంటే.. రోహిత్ గైర్హాజరులో అతను..
భారత జట్టు టీ20 వరల్డ్కప్ సాధించిన తర్వాత సీనియర్ ఆటగాళ్లు కొంతకాలం పాటు విరామం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో..
ఈమధ్య కాలంలో భారత యువ క్రికెటర్ శుభ్మన్ గిల్పై డేటింగ్ రూమర్లు రావడం సర్వసాధారణం అయిపోయింది. పలువురు బాలీవుడ్ నటీమణులతో కలిసి కెమెరాకు చిక్కడం వల్లే..
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మన యువ ఆటగాళ్లు దూసుకొచ్చారు. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్లో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచి.. తమ ర్యాంక్లను మెరుగుపరచుకున్నారు.
టీ20 వరల్డ్కప్తో పాటు జింబాబ్వే టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు.. శ్రీలంక టూర్కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు మ్యాచ్లు చొప్పున..
రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పడంతో.. బీసీసీఐ కొత్త కెప్టెన్ వేటలో నిమగ్నమైంది. టెంపరరీగా కాకుండా.. పర్మినెంట్గా ఓ సారథిని ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తోంది.
జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్.. ఆ తర్వాత వరుసగా..
నాలుగో మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ సాధించిన విజయాన్ని పక్కన పెట్టేస్తే.. యశస్వీ జైస్వాల్ సెంచరీ మిస్ అవ్వడంపైనే అభిమానులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. చివర్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ దూకుడుగా..