Home » Shubman Gill
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్లు సూర్య కుమార్ యాదవ్, గిల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. గిల్పై వేటు పడింది. సూర్యను ఎందుకు తప్పించలేదనే వాదన మొదలైంది. దీనిపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు.
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై వేటు పడింది. ఫామ్లో లేని సూర్యను ఎందుకు కొనసాగిస్తున్నారంటూ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం గురించి మాజీ క్రికెటర్ కైఫ్ స్పందించాడు.
డిసెంబర్ 24 నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీలో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్నట్లు తెలిసిందే. ఇప్పుడు మరో ముగ్గురు ఈ జాబితాలో చేరారు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీ20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ అనూహ్య నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ స్పందించారు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదు. అయితే ఈ విషయం గిల్కు ముందే ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.
టీ20 వరల్డ్ కప్ 2026 భారత జట్టుకు శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో వికెట్ కీపర్, ఓపెనర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేశారు. అయితే గిల్ ను జట్టులోకి సెలెక్ట్ చేయకపోవడానికి గల కారణం ఏమిటో భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు.
టీ20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడటంతో సంజూ శాంసన్ను సౌతాఫ్రికాతో ఐదో టీ20లో ఆడించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంజూ రాణించాడు. ఈ విషయంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. అతడి ఫామ్పై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడాడు. ఇంకాస్త ఫుట్వర్క్ చేయాలని గిల్కు సూచించాడు.
లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది. మరోవైపు లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న వైస్-కెప్టెన్ శుభ్మన్ గిల్కు విశ్రాంతి అవసరమని, చాలా రోజులుగా బెంచ్కే పరిమితమవుతున్న సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు కల్పించాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.