Home » Shashi Tharoor
విద్యార్థుల సమస్యలపై రాజకీయ పార్టీలు ప్రజల స్పందనను అర్థం చేసుకోవాల్సిన అవసరముందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలకు కారణమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రస్తావించిందన్నారు.
విదేశీ నిధుల నియంత్రాణ చట్ట సవరణ-2026 బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కొత్త బిల్లు పౌర సమాజంపై ప్రభుత్వ నియంత్రణను మరింత పెంచేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేరళం రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్లో కొంతసేపు చిక్కుకుపోయారు. లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఆయనతో పాటు మరికొందరు అరగంట పాటు అందులోనే ఉండిపోయారు.
వరుసగా రెండు సిరీస్లు చేజార్చుకున్న భారత టీ20 జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భారత జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని సరకు రవాణా నౌకపై యూఎస్ జరిపిన దాడిలో ముగ్గురు భారత సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా స్పందించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ ఎంపీ, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశి థరూర్ మండిపడ్డారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కు చేదు అనుభవం ఎదురైంది. మలప్పురం జిల్లాలో కొంతమంది జనం శశిథరూర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఆయన సెక్యూరిటీ టీమ్లోని సభ్యుడిపై దాడి చేశారు.
ఇటీవల టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడికి తాను మామయ్యలాంటి వాడినని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలైన శశిథరూర్, జైరామ్ రమేష్, పవన్ ఖేరాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నరవణే రాసిన పుస్తకం ప్రచురితం కాలేదని ప్రభుత్వం అభ్యంతరం చెప్పడానికి బదులుగా రాహుల్కు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాల్సి ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.