Home » Shashi Tharoor
మార్చి 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశ పోలింగ్లో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. వారెవరో, వారి నియోజకవర్గాలేంటో తెలుసుకుందాం.
తిరువనంతపురంలో స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి శశిథరూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా జయ హో పాటకు అనుగుణంగా ఆయన స్టెపులు వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, చిన్నారులు, మహిళల మధ్య ఆయన ఈ స్టెపులు వేశారు.
దేశంలో లోక్సభ ఎన్నికల(lok sabha elections 2024) హాడావిడి మొదలైంది. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేరళ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన తిరువనంతపురం(thiruvananthapuram) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor)కు తన ప్రచారంలో భాగంగా మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామిగా ఉన్న లెఫ్ట్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న తనపై అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. శశిథరూర్ తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
దక్షిణ భారత్ మినహా అంతటా పట్టు నిలుపుకుంటున్న బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం విదితమే. 195 మంది అభ్యర్థులతో ఈ లిస్టు విడుదలైంది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బుధవారం లోక్సభలో మధ్యంతర బడ్జెట్పై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్’ అని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై(Union Budget 2024) కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్(Shashi Tharoor) విమర్శలు సంధించారు. బీజేపీ(BJP) ప్రభుత్వం లెక్కల పేరుతో గారడీలు ప్రదర్శించిందని విమర్శించారు.
లోక్ సభ ఎన్నికల సమరానికి కాంగ్రెస్(Congress) పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కీలకమైన మేనిఫెస్టోని(Congress Manifesto) రూపొందించడానికి ఇప్పటికే ఓ కమిటీ వేసింది.
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలు, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ సంచలన జోస్యం చెప్పారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని, అయితే మెజార్టీ మార్కు కంటే కిందకు పడిపోవచ్చని అన్నారు.
అయోధ్యలో ఈనెల 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించ లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ, మతం అనేది వ్యక్తిగతమైనదని, రాజకీయంగా దానిని దుర్వినియోగం చేయరాదని ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.