Home » Sankranthi festival
పతంగుల పండుగకు వేళయింది. సంక్రాంతి పండుగ(Sankranti festival) నేపథ్యంలో నగరంలో ఈనెల 13 నుంచి మూడురోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
సంక్రాంతి పండుగ వేళ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అటు పోలీస్ శాఖ.. ఇటు ఎన్హెచ్ఏఐ ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
సంబురాల సంక్రాంతి కోసం పట్నం జనాలు కదిలారు పల్లెల వైపు! పుట్టి పెరిగిన ఊళ్లో తల్లిదండ్రులు, బంధువుల మధ్య జరుపుకొంటేనే అసలైన పండగ.. సిసలైన పండగ అంటూ పిల్లాజెల్లాతో కలిసి ఉత్సాహంగా బయలుదేరారు! ఫలితంగా దారులన్నీ హైదరాబాద్ శివార్లవైపు సాగుతున్నాయి.
సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల నిర్వహణకు హైటెక్ హంగులతో బరులు సిద్ధమవుతు న్నాయి. బాపులపాడు మండలం అంపాపురంలో 12 ఎకరాల వెం చర్లో భారీగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఎల్ఈడీ తెరలు, విద్యుత్ దీపాలు, వీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను రెడీ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో పందేల నిర్వహణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్ప టికే పందెం రాయుళ్లు హను మాన్జంక్షన్లో హోటల్ రూమ్ లను బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.
సంక్రాంతి పండుగ(Sankranti festival)ను సొంతూళ్లకు వెళ్ళి జరుపుకునేందుకు సుమారు 1.32 లక్షలమంది రాష్ట్రరవాణా సంస్థ ప్రత్యేక బస్సుల్లో టికెట్లు రిజర్వుచేసుకున్నారు. ఈ ప్రత్యేక బస్సులు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని రవాణా శాఖ మంత్రి శివశంకర్ తెలిపారు.
సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని జనవరి నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి బయలు దేరే, తిరిగి వచ్చే రైళ్ల వివరాలను వెల్లడించారు.
పొంగల్ పండుగను అడ్డుపెట్టుకుని ప్రైవేటు బస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేలా ఇష్టానుసారంగా చార్జీలను వసూలు చేస్తున్నాయి. చెన్నై - తిరునెల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ఏకంగా రూ.4 వేలు చార్జీ వసూలు చేయడం గమనార్హం.
సంక్రాంతి(Sankranti) సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే తిరుపతి- హైదరాబాదు(Tirupati- Hyderabad) మధ్య సంక్రాంతి ప్రత్యేక రైళ్ళును నడుపనున్నట్లు రైల్వే సీపీఆర్వో శ్రీధర్(Railway CPRO Sridhar) తెలిపారు.
సంక్రాంతి పండగ(Sankranti festival) వచ్చిందంటే దేశంలోని అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కళ్లన్నీ హైదరాబాద్(Hyderabad) మహానగరంపైనే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 7,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎ్సఆర్టీసీ తెలిపింది.