Home » Sankranthi festival
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారు కచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ తెలుపుతోంది. ఇంటిలో ఎవరూ లేని సమయాల్లో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాన్నారు. కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాలనా పోలీసులు సూచిస్తున్నారు.
రాజధాని నగరం హైదరాబాద్లో పెద్దఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.24 కోట్లు ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. కాగా.. ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజాపై నిషేధించి పది సంవత్సరాలు అవుతోంది.
హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సంక్రాంతి రద్దీ మొదలైంది. లక్షలాది మంది ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు తగుజాగ్రత్తలు తీసుకోవాలని పొలీస్ శాఖ సూచిస్తోంది. దొంగతనాలు జరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అలాగే ఊర్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను ఇళ్లల్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వతేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్-విజయవాడ, అనకాపల్లి-చర్లపల్లి, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్నా.. మామూలు రోజుల్లో చార్జీల కంటే నాలుగు రెట్లు పెంచేశాయి.
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా నగరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ఏరియాలకు వేలాదొ కుటుంబాలు వెలుతుంటాయి. అయితే.. వీరంతా జాగ్రత్తలు పాటాంచాలని సూచిస్తున్నారు.
సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. ఎక్కడ చూసినా ఒక సంతోషకర వాతావరణం కనిపిస్తుంటుంది. వీటిలో పంతంగులు ఎగురవేయడం ఒకటి. అయితే... ఈ పతంగులకు చైనా మాంజా వాడుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ మంజా చుట్టుకొని గాయపడడమేగాక ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ఈ సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి స్వగామ్రాలకు వచ్చే ఏపీ వాసులకు ఆర్టీసీ షాక్ ఇవ్వనుంది! హైదరాబాద్ నుంచి వచ్చేవారి కోసం కేవలం 240 బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించడాన్ని బట్టి ప్రయాణికులకు....