Home » Sankranthi festival
ఎన్నడూ లేని విధంగా ఈసారి వందల చోట్ల కోడి పందేలు ఏర్పాటుకావడంతో కొన్నిచోట్ల పందేలకు అవసరమైన కోడి జాతులు రాకపోవడంతో పందెం రాయుళ్లు.....
గోదావరి జిల్లాలు అంటేనే ఆతిథ్యానికి పెట్టిందిపేరు. కొత్త అల్లుడు వస్తే ఆ సందడే వేరు...
కర్నూలు నగరంలోని క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో సోమవారం నిర్వహించిన ‘సంక్రాంతి ముగ్గుల పోటీల’కు అనూహ్య స్పందన లభించింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కాలువలో మూడు రోజులపాటు నిర్వహించిన డ్రాగన్ పడవ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి.
విశాఖపట్నంలో భోగి పండుగను సోమవారం ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు.
సంక్రాంతికి కొత్తల్లుడు ఇంటికొస్తే మర్యాద మూమూలే! పెళ్లయ్యాక మొదటి పండుగ కావడంతో ఆ అల్లూడూ అత్తింటికొచ్చాడు.
తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, పెనుకొండలో సోమవారం జరిగిన సంక్రాంతి సంబరాలలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత పాల్గొన్నారు.
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికార నివాసంలో సంక్రాంతి సంబురాలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
‘రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి పండగ.