Home » Sachin Tendulkar
2003 మార్చి 1.. సచిన్ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఓ రోజు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్లో సచిన్ ఆడిన నాక్.. చరిత్రలో నిలిచిపోయింది. కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి.. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ తన కుటుంబంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. అర్జున్ టెండూల్కర్- సానియా చందోక్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, పేస్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త రికార్డు అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్జున్ యాభై వికెట్ల క్లబ్లో చేరాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవా తరఫున అతడు మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ను నిరూపించుకున్నాడు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో మెరిసిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
అర్జున్ టెండుల్కర్ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నాడు. మార్చ్ 5న అతడి వివాహం జరగనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతేడాది ముంబై పారిశ్రామికవేత్త మనవరాలు సానియా చందోక్తో అతడి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
కోచ్లపై టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను కోచ్లు సరైన దిశలో తీర్చిదిద్దడం లేదని విమర్శించాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సచిన్ కూతురుగా పరిచయమై మంచి పాపులారిటీ సంపాదించుకున్న సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటుంది. లేటెస్ట్గా గోవాలో సారా.. ప్రత్యక్షమైనట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
సౌర విద్యుత్ ఉత్పత్తులను అందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్లో సచిన్ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని..
భారత్ తరఫున 1989 నవంబరులో సచిన్ టెండుల్కర్ పాకిస్థాన్ తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. ఆ ఎంట్రీ కంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా తరఫున సచిన్ సెంచరీ బాదారు. ఆ సందర్భంగా తన సహచరుడికి ఇచ్చిన మాటను 15 ఏళ్ల తర్వాత సచిన్ నిరవేర్చారు.