Home » Sachin Tendulkar
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహచరుడు, భారత స్పిన్ కింగ్ రవిచంద్రన్ అశ్విన్ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సంజూ శాంసన్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టుడైన క్రికెటర్గా మారిపోయాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో అత్యంత కీలకమైన మ్యాచ్లలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరుసగా వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ల్లో భారీ ఇన్నింగ్స్లు ఆడాడు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మాజీ క్రికెటర్లు ఈ వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమం క్రికెట్ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దంపతులు హాజరయ్యారు.
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు
మార్చి 5న అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలో తన కొడుకు గురించి మాట్లాడుతూ సచిన్ భావోద్వేగానికి గురయ్యాడు.
2003 మార్చి 1.. సచిన్ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఓ రోజు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్లో సచిన్ ఆడిన నాక్.. చరిత్రలో నిలిచిపోయింది. కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి.. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ తన కుటుంబంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. అర్జున్ టెండూల్కర్- సానియా చందోక్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, పేస్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త రికార్డు అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్జున్ యాభై వికెట్ల క్లబ్లో చేరాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవా తరఫున అతడు మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు.