Home » Sachin Tendulkar
జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి...
హలీమ్.. అందులోనూ హైదరాబాద్ హలీమ్. ఎవరికిష్టం ఉండదు చెప్పండి. లొట్టలేసుకుని తినడమైతే పక్కా. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు క్షణాల్లో ఆరగించేస్తారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కూడా హైదరాబాద్ హలీమ్ ప్రేమలో పడిపోయాడు.
టీమిండియా రెండో సారి వన్డే ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా 13 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 ఏప్రిల్ 2న అంటే 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచింది. తద్వారా 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారత జట్టు రెండోసారి ప్రపంచకప్ను ముద్దాడింది.
ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అందరి ప్రశంసలు పొందగా.. తాజాగా అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఏకంగా సచిన్ టెండూలర్క్ రికార్డును బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో విదర్భపై 136 పరుగుల చేసిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ నమోదు చేసిన అతిపిన్న వయస్కుడిగా అవతరించాడు.
టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. చారిత్రాత్మక వాంఖడే స్టేడియం(Wankhede Stadium) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్(Sachin Tendulkar) చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. బజ్బాల్ వ్యూహం అంటూ భారత్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్కు అదే తరహా ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు.
దేశంలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగగా అందులో సచిన్(sachin tendulkar ) పాల్గొని క్రికెట్ ఆడారు. ఆ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె రాధిక పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతోంది. అసలే కుబేరులు కావడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ఎల ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కుటుంబం పెళ్లి గురించే చర్చ జరుగుతోంది.
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్ర 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జమ్మూకశ్మీర్ పర్యటనలో ఆనందంగా గడుపుతున్నారు. భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి కశ్మీర్లోని అందమైన ప్రదేశాలన్నింటిని చుట్టేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.