Home » Rohit Sharma
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. హాకీ, క్రికెట్, ఫుట్బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.
వన్డే కెప్టెన్గా తిరిగి రోహిత్ శర్మని నియమించాలంటూ బీసీసీఐకి భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విజ్ఞప్తి చేశాడు. శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ వరుస ఓటములు ఎదుర్కుంటోందని, వన్డే ప్రపంచకప్ కోసం సారథిని మార్చాలని కోరాడు.
నేటి నుంచి న్యూజిలాండ్-భారత జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొద్ది రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సూర్యకు ఓ కీలక సూచన చేశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో సిబ్బంది వైఫల్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్లో న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్ లోపలకు వెళ్తున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ ఒక్కసారిగా దూసుకొచ్చింది. తన కుమార్తె ఆరోగ్యం బాలేదని సాయం చేయాలంటూ అభ్యర్థించింది.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఫార్మాట్ ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు డిమోట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం..
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడంటే..
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ సిరీస్లో పెద్దగా రాణించలేదు. అయితే.. మ్యాచ్ అనంతరం రోహిత్ ఫామ్పై ఎదురైన ప్రశ్నకు కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. న్యూజిలాండ్తో సిరీస్లో రోహిత్ భారీ స్కోర్లు చేయలేకపోయినా మంచి ఫామ్లోనే ఉన్నాడని చెప్పాడు.
టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ మరో మైలురాయిని తాకాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్ ను సాధించాడు. ఆసియాలోనే 7000 వన్డే పరుగులు చేసిన వారి జాబితాలో రోహిత్ శర్మ తన పేరును లిఖించుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ...
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. చివరిసారిగా 2021లో విరాట్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో టాప్-1గా నిలిచాడు.