Home » Rohit Sharma
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించి ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. అతడి అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఏంటంటే...
బీసీసీఐ నిర్వహించిన ‘నమన్ అవార్డ్స్ 2026’ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ అందుకున్నాడు. అయితే గిల్కు సంబంధించి ఓ విషయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్ జట్టు అద్భుతాలు చేసింది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐసీసీకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో భారత ఆధిపత్యంపై రోహిత్ తాజాగా స్పందించాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ వీరిద్దరి కోసం ఓ కీలక ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హిట్మ్యాన్ వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చేసిందని సమాచారం. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ కొత్త జాబితాలో డిమోషన్ లభించినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో ఛాంపియన్గా నిలిచిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు కాస్త బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డు లభించిన విషయం తెలిసిందే. తాజాగా హిట్మ్యాన్ ఈ అంశంపై స్పందించాడు. ఈ గౌరవం తనకు, తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని అన్నాడు.
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మకు సంబంధించిన మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. అది కూడా పసికూన ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బ్రేక్ చేయడం గమనార్హం.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా రో-కో దెబ్బకు బీసీసీఐ.. ఓ నిబంధనను మార్చనుందని సమాచారం.