• Home » Rohit Sharma

Rohit Sharma

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మార్పులు.. రోహిత్, కోహ్లీలకు షాక్.!

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మార్పులు.. రోహిత్, కోహ్లీలకు షాక్.!

భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చేసిందని సమాచారం. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ కొత్త జాబితాలో డిమోషన్ లభించినట్టు తెలుస్తోంది.

టీ20 ప్రపంచ కప్ 2026.. టీమిండియాకు సవాలుతో కూడుకున్నదే: అనిల్ కుంబ్లే

టీ20 ప్రపంచ కప్ 2026.. టీమిండియాకు సవాలుతో కూడుకున్నదే: అనిల్ కుంబ్లే

ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు కాస్త బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

ఈ గౌరవం ఎంతో ప్రత్యేకం.. పద్మశ్రీ అందుకోవడంపై స్పందించిన రోహిత్ శర్మ

ఈ గౌరవం ఎంతో ప్రత్యేకం.. పద్మశ్రీ అందుకోవడంపై స్పందించిన రోహిత్ శర్మ

భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డు లభించిన విషయం తెలిసిందే. తాజాగా హిట్‌మ్యాన్ ఈ అంశంపై స్పందించాడు. ఈ గౌరవం తనకు, తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని అన్నాడు.

 చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ కెప్టెన్.. రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్

చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ కెప్టెన్.. రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్

టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మకు సంబంధించిన మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. అది కూడా పసికూన ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బ్రేక్ చేయడం గమనార్హం.

రోహిత్, కోహ్లీల ఎఫెక్ట్... మారనున్న నిబంధనలు!

రోహిత్, కోహ్లీల ఎఫెక్ట్... మారనున్న నిబంధనలు!

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా రో-కో దెబ్బకు బీసీసీఐ.. ఓ నిబంధనను మార్చనుందని సమాచారం.

క్రీడా రంగంలో.. రోహిత్ శర్మకు పద్మశ్రీ..

క్రీడా రంగంలో.. రోహిత్ శర్మకు పద్మశ్రీ..

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ విభాగాల్లో సేవలు అందించిన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌లకు ‘పద్మశ్రీ’

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌లకు ‘పద్మశ్రీ’

గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.

వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్‌ శర్మనే.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్‌ శర్మనే.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్‌ శర్మని నియమించాలంటూ బీసీసీఐకి భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విజ్ఞప్తి చేశాడు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ వరుస ఓటములు ఎదుర్కుంటోందని, వన్డే ప్రపంచకప్ కోసం సారథిని మార్చాలని కోరాడు.

సూర్య ఫామ్‌లోకి రాకపోతే జట్టుకు కష్టాలు తప్పవు: రోహిత్ శర్మ

సూర్య ఫామ్‌లోకి రాకపోతే జట్టుకు కష్టాలు తప్పవు: రోహిత్ శర్మ

నేటి నుంచి న్యూజిలాండ్-భారత జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొద్ది రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సూర్యకు ఓ కీలక సూచన చేశాడు.

నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా: రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ

నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా: రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో సిబ్బంది వైఫల్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్ లోపలకు వెళ్తున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ ఒక్కసారిగా దూసుకొచ్చింది. తన కుమార్తె ఆరోగ్యం బాలేదని సాయం చేయాలంటూ అభ్యర్థించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి