Home » Rohit Sharma
గత కొన్ని నెలలుగా భారత్ ఆడిన ప్రతి వన్డే సిరీస్లోనూ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో మాజీ కెప్టెన్ అజింక్య రహానే స్పందిస్తూ.. రోహిత్ భవిష్యత్తుపై టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టమైన ప్రకటన చేయాలని అభిప్రాయపడ్డాడు.
రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవిపైనా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అగార్కర్ స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ను నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల జోరుగా సాగిన ఊహాగానాలపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 138 పరుగులతో అదరగొట్టిన రోహిత్.. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడని పేర్కొన్నాడు.
అజింక్య రహానె రిటైర్మెంట్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి అంటూ ప్రశంసించాడు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు అంటూ రహానె గురువారం ఓ వీడియోను షేర్ చేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ నుంచి జెర్సీ అడిగి తీసుకున్న సందర్భాన్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జోస్ బట్లర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్ అనంతరం రోహిత్ నుంచి బట్లర్ జెర్సీ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది.ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం భారత బ్యాటర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్(801) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పుకార్లపై క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో మూడో వన్డేలో 138 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2026లో తనకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి భారత స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే.
లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో రోహిత్పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.