• Home » Road Accident

Road Accident

స్కూటర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్ లోనే ఇద్దరు చిన్నారులు..

స్కూటర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్ లోనే ఇద్దరు చిన్నారులు..

నార్త్ బెంగళూరులోని తనిసంద్ర సమీపంలో ఒక స్కూల్ బస్సు స్కూటర్ ను ఢీకొట్టింది. అనంతరం కిందపడిన ఇద్దరి చిన్నారుల పైనుంచి దూసుకెళ్లడంతో వారిద్దరూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం

బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఓ లారీ ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయారు.

సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..

దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..

దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..

రెవా - ప్రయాగ్‌రాజ్ హైవేపై బైక్‌ను ఆడీ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఆ ముగ్గురూ పెళ్లి పత్రికలు పంచడానికి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది..

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపం ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

నేపాల్‌లో తీవ్ర విషాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

నేపాల్‌లో తీవ్ర విషాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

నేపాల్‌లోని బైతాడి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు లోయలోపడి 13 మంది మృతిచెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ సరిహద్దు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

లోయలో పడ్డ బస్సు.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు..

లోయలో పడ్డ బస్సు.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు..

ఉత్తరాఖండ్‌లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం డెహ్రాడూన్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వీరి మృతి ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

జహీరాబాద్-బీదర్ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

జహీరాబాద్-బీదర్ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడికి గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేగంగా వచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను బలంగా ఢీకొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి