Home » Road Accident
మధ్యప్రదేశ్లో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్లో గురువారం వ్యాన్-ట్రాక్టర్ ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. సుమారు పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన మార్గంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్ట్కి వెళ్తున్న ఊబర్ క్యాబ్.. డివైడర్ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదు నెలల గర్భిణితో పాటు ఆమె తల్లికి తీవ్రగాయాలయ్యాయి..
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రాష్ట్రవ్యాప్త రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు.. యుద్ధం కంటే ఎక్కువ ప్రాణాలు తీసుకుంటున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలంలోని బేస్తవారిపేట ప్రాంతంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్పై వెళ్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది...
అతి వేగం.. ప్రమాదానికి మూలం అని వాహనదారులకు ఎంతగా చెప్పినా.. ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఒక ఇన్నోవా డ్రైవర్ నిర్లక్ష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ తరలిస్తున్న డీసీఎం, సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్నాయి.. ఈ ప్రమాదవంలో ముగ్గురు మృతి చెందారు..
రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరణించిన వారిలో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ వర్సిటీ విద్యార్థులు కాగా..
మొకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై చేవెళ్ల ఏసీపీ కిషన్ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
గంగవరం మండలం పొన్న మాకులపల్లి వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల బస్సును.. ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది..
మీర్జాగూడలో ఓ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఐసీఎఫ్ఏఐ కాలేజ్ విద్యార్థులు చనిపోయారు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్లుగా గుర్తించారు.