• Home » Road Accident

Road Accident

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపం ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

నేపాల్‌లో తీవ్ర విషాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

నేపాల్‌లో తీవ్ర విషాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

నేపాల్‌లోని బైతాడి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు లోయలోపడి 13 మంది మృతిచెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ సరిహద్దు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

లోయలో పడ్డ బస్సు.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు..

లోయలో పడ్డ బస్సు.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు..

ఉత్తరాఖండ్‌లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం డెహ్రాడూన్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వీరి మృతి ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

జహీరాబాద్-బీదర్ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

జహీరాబాద్-బీదర్ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడికి గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేగంగా వచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను బలంగా ఢీకొట్టింది.

వికారాబాద్‌లో పెను విషాదం.. బైక్‌పై పడిన జేసీబీ ట్రక్కు.. బాలుడి మృతి

వికారాబాద్‌లో పెను విషాదం.. బైక్‌పై పడిన జేసీబీ ట్రక్కు.. బాలుడి మృతి

వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామేశ్వర ఆలయం మలుపులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు బైకుపై బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మరణించాడు. బాలుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి తిరుపతికి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు కృష్ణాపురం మూలమలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు. హైవే పక్కన ఉన్న చింత చెట్టును వీరి బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

కాకినాడలో విషాదం.. ఆటో బోల్తా పడి చిన్నారి మృతి

కాకినాడలో విషాదం.. ఆటో బోల్తా పడి చిన్నారి మృతి

కాకినాడలో స్కూలుకు వెళ్తున్న ఓ చిన్నారిని మృత్యువు ఆటో రూపంలో కబళించింది. రాయుడుపాలెం సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐశ్వర్య అనే చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు.

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలో 65వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పైకి దూసుకెళ్లింది.

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. రవీంద్ర అనే విద్యార్థి కాలేజ్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేపటికే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి