• Home » Road Accident

Road Accident

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం

భాగ్యనగరంలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టింది.

కడపలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

కడపలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

కడప నగర శివారులోని చెన్నూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

పల్నాడులో వరుస రోడ్డు ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష

పల్నాడులో వరుస రోడ్డు ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష

పల్నాడు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలపై ఉన్నతాధికారులతో ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. యాక్సిడెంట్ స్పాట్స్ గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి

కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి

కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతి

రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని.. ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందిన ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రాజరప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ-బార్లాంగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరవనం వద్ద లారీ, తుఫాను వాహనం ఢీకొని నలుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..

తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..

తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట దగ్గర ప్రమాదవశాత్తూ టాటాఏస్ వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా.. 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక కారు, ముందు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది.

తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

తిరుపతి - కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి