• Home » Road Accident

Road Accident

Viral Video: స్కూటీపై వెళ్తూ అదుపు తప్పి లారీ కిందపడ్డాడు.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..

Viral Video: స్కూటీపై వెళ్తూ అదుపు తప్పి లారీ కిందపడ్డాడు.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..

ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తుంటాడు. మార్గ మధ్యలో బండి స్కిడ్ అవడంతో కిందపడతాడు. అదే సమయంలో అటుగా లారీ రావడంతో దాని మధ్యలో పడిపోతాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Komatireddy Venkata Reddy: రోడ్డు ప్రమాదాల్లో.. ప్రజలు మరణిస్తే బాధ్యత ఎవరిది?

Komatireddy Venkata Reddy: రోడ్డు ప్రమాదాల్లో.. ప్రజలు మరణిస్తే బాధ్యత ఎవరిది?

రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తే.. బాధ్యత ఎవరిది?’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు చాలా సమయం తీసుకుంటే ఎలా? అని అధికారులను నిలదీశారు.

Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. ఏమైందో తెలిస్తే..

Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. ఏమైందో తెలిస్తే..

ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు(Private Travels Bus) ఢీకొనగా భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆబిడ్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Vijayawada: హెల్మెట్‌కి సెల్యూట్.. ప్రాణాలు కాపాడడం అదుర్స్

Vijayawada: హెల్మెట్‌కి సెల్యూట్.. ప్రాణాలు కాపాడడం అదుర్స్

Vijayawada: హెల్మెట్ ధరించడంతో.. టిప్పర్ ఢీ కొట్టిన ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డానంటూ సదరు యువకుడితో పోలీసులు ఓ వీడియో చేయించిన.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Chittoor Road Accident : ప్రాణాలు తీసిన ఓవర్‌ టేకింగ్‌..!

Chittoor Road Accident : ప్రాణాలు తీసిన ఓవర్‌ టేకింగ్‌..!

తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.

TDP Govt : రోడ్లకు మహర్దశ

TDP Govt : రోడ్లకు మహర్దశ

రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్‌ సర్కారు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు.

Accident: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 15 మందికి గాయాలు..

Accident: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 15 మందికి గాయాలు..

ఓ హైవేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లగ్జరీ బస్సు ఆకస్మాత్తుగా 200 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. దీంతో ఏడుగురు ప్రయాణికులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Road Accidents: దారుణం.. కాలు విరిగి విలవిలలాడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్..

Road Accidents: దారుణం.. కాలు విరిగి విలవిలలాడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్..

ఉండవల్లి(Undavalli) మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Pulluru Toll Plaza) సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. బండల లోడుతో వెళ్తున్న లారీ యూ టర్న్ తీసుకుంటుండగా.. హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొట్టింది.

Guntur: ఘోర ప్రమాదం.. బాబోయ్.. ఇలా జరిగిందేంటి..

Guntur: ఘోర ప్రమాదం.. బాబోయ్.. ఇలా జరిగిందేంటి..

గుంటూరు జిల్లా కుర్నూతల గ్రామానికి జూటూరి దావీదు రాజు, మేడాల గోవర్ధన్ ఓ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఐపీడీ కాలనీకి చెందిన నల్లదీపి బలరాం మరో బైక్‌పై వెళ్తున్నాడు. అయితే వీరంతా ఏటుకూరు సమీపారానికి రాగానే ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

Google Maps : గూగుల్‌ను నమ్ముకొని కొండల్లోకి..

Google Maps : గూగుల్‌ను నమ్ముకొని కొండల్లోకి..

కొండల్లోకి వెళ్లి వాహనాన్ని గోతుల్లోకి దింపాడు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపి.. ఉ

తాజా వార్తలు

మరిన్ని చదవండి